భారత్‌కు సెమీస్‌ ప్రత్యర్థి ఎవరు?

Mana News :- ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025)లో మంగళవారం నుంచి సెమీఫైనల్‌ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. అయితే, ఇవాళ న్యూజిలాండ్‌తో టీమ్‌ఇండియా లీగ్‌ స్టేజ్‌ చివరి మ్యాచ్‌ను ఆడనుంది. ఇందులో గెలిస్తే.. సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుంది. ఒకవేళ…

విరాట్ మరో 4 ఏళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడతారు: చిన్ననాటి కోచ్

Mana News :- విరాట్ కోహ్లీ కనీసం మరో నాలుగేళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్, ఇంకా చాలా ఏళ్లు ఐపీఎల్ ఆడతారని ఆయన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అభిప్రాయపడ్డారు. విరాట్ ఫిట్‌నెస్ అద్భుతంగా ఉందని, నిలకడే అతడి ఆయుధం అని…

క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన పెద్ద తయ్యూరు జట్టు

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం లక్ష్మీపురం పరిధిలో నయరా పెట్రోల్ బంక్ యాజమాన్యం సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. గురువారం చివరి రోజు కత్తెర పల్లి, పెద్ద తయ్యూరు టీం ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పెద్ద…

You Missed Mana News updates

శ్రీ వెంగమాంబ తల్లి బ్రహ్మోత్సవాలకు రావాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఆహ్వానించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్…!
బింగినపల్లి గ్రామస్తుల సమస్యలకు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పందన
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చే జీవనజ్యోతి జూనియర్ కాలేజ్ శుభారంభం.
నాటు బాంబు పేలి వ్యక్తికి గాయాలు
జనసేన పార్టీ కి నాలుగు లక్షలు రూపాయలు డొనేషన్ అందజేసిన నెల్లూరు జిల్లా జనసేన నాయకులు