Category: ఆంధ్రప్రదేశ్

ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడిగా చల్లా జయ చంద్ర,ప్రధాన కార్యదర్శిగా నీరజాక్షలు

*మన న్యూస్, గంగాధర నెల్లూరు:-* ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ చిత్తూరు జిల్లా సర్వసభ్య సమావేశం సోమవారం సాయంత్రం చిత్తూరులో జరిగింది. రాష్ట్ర నాయకత్వం తరఫున జిల్లా ఎన్నికల పరిశీలకులుగా కడప జిల్లాకు చెందిన కామ్రేడ్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి.…

ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎట్టేరి దేవరాజులు

*మన న్యూస్ ఎస్ఆర్ పురం :-* ఎస్ఆర్ పురం మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ 49.కొత్తపల్లి మిట్ట గ్రామానికి చెందిన ప్రజాశక్తి విలేఖరి ఎట్టేరి దేవరాజులు సోమవారం చిత్తూరు జిల్లా కేంద్రంలో జరిగిన ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా స్థాయి ఎన్నికల్లో జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా…

ఉత్తమ ఆరోగ్య విస్తరణ అధికారిగా భాస్కరరావు

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: జిల్లా ఉత్తమ ఆరోగ్య విస్తరణ అధికారిగా కోమటి భాస్కరరావు కు అవార్డు లభించింది. ఈ మేరకు కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డిఎం అండ్ హెచ్ ఓ ఎం…

చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నికల్లో జిల్లా ఉపాధ్యక్షులుగా తవణంపల్లి కాణిపాకం వార్త రిపోర్టర్ ఆర్ చంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

తవనంపల్లి జనవరి 27 మన న్యూస్ సోమవారం జిల్లా కేంద్రమైన చిత్తూరు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యాలయంలో ఎన్నికల అధికారులు సాటి గంగాధరం చల్లా జయ చంద్రల ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ ఉపాధ్యక్షుడిగా ఆర్…

నారాయణ పాఠశాలలో గణతంత్ర వేడుకలు

మనన్యూస్,తిరుపతి: శ్రీకాళహస్తి స్థానిక నారాయణ పాఠశాలలో ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ జెండా పండుగని పురస్కరించుకొని విద్యార్థులు వివిధ రకాల స్వతంత్ర సమరయోధుల వేషధారణలు ప్రదర్శించడం జరిగింది అవేకాక విద్యార్థులు భారత రాజ్యాంగం గురించి…

76వ గణతంత్ర దినోత్సవ సందర్భగా AISF ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

మనన్యూస్,తిరుపతి:అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ శ్రీకాళహస్తి సమితి ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శ్రీకాళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్ నందు విద్యార్థులతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కోగిలి.ముని చందు…

చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భారీ ఉచిత వైద్య శిబిరం

మనన్యూస్,నెల్లూరు:ఎన్టీఆర్ నగర్,మూడు జండాల సెంటర్ వద్ద ఆదివారం ఉదయం చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ 15 వార్షికోత్సవం సందర్భంగా భారీ ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించినారు.ఈ సంస్థ అధ్యక్షుడు దాసరి వెంకటరమణ మాట్లాడుతూ జనవరి 26 ఈ సంస్థ 15వ…

గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నా నాయకులు

మనన్యూస్,తిరుపతి: 76వ గణతంత్ర దినోత్సవాన్ని తిరుపతి అబూబకర్ షాది మహల్ నందు రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో తిరుపతి ఎమ్మెల్యే గారైన ఆరని శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఘనంగా జరుపుకున్నారు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి…

22 వార్డు సచివాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

మనన్యూస్,తిరుపతి:ఎం ఆర్ పల్లి పరిధిలోని 22వ వార్డు సచివాలయంలో టిడిపి నగర అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.ఈ జెండా వందనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అయ్యాం గారు బాలసుబ్రమణ్యం వన్నెకుల క్షత్రియ వెల్ఫేర్…

రాజ్యాంగ విలువ‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రూ పాటించాలిఃఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తి:గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ఎన్జీఓ కాల‌నీలోని అమ‌ర్ జ‌వాన్ పార్క్ లో జాతీయ జెండాను ఆవిష్క‌రించారు.మాజీ సైనిక ఉద్యోగులు ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న ముఖ్యఅథిగా పాల్గొని అమ‌ర జవానుల స్థూపం వద్ద పుష్ప‌గుచ్చం ఉంచి నివాళులు…