రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్మికులకు చీరలు పంపిణీ
మనన్యూస్,తిరుపతి:అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల గారి ఆధ్వర్యంలో తిరుపతి మున్సిపాలిటీలో పని చేస్తున్నటువంటి మహిళా పారిశుద్ధ కార్మికులకు 200 మందికి చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ నాథ్…