తెలుగుదేశం పార్టీ నేత, మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ ను పరామర్శించిన చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి.
మనన్యూస్,నెల్లూరు:ఇటీవల చెన్నైలో అపోలో హాస్పిటల్ నందు మోకాలికి శస్త్ర చికిత్స చేయచుకొని నెల్లూరు బాలాజీ నగర్ లోని వారి నివాసం నందు విశ్రాంతి తీసుకొంటున్న తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి,మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ ను తెలుగుదేశం…