Category: ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా— దేవసాని ఆదిత్య రెడ్డి.

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 13:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి గా దేవసాని ఆదిత్య రెడ్డి గారిని నియమితులైన…

ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రక టించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ప్రతిభకనబరిచారని ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ తెలిపారు. రెండవ సంవత్సరం…

కింద పడిన ప్రతిసారి ఎక్కువ ఉత్సాహంతో ముందుకు సాగాలి—చదువుకున్న అజ్ఞానిగా ఎప్పుడు ఉండకూడదు—డైరెక్టర్ మేజర్ శ్రీనివాస్.

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 13: చదువుకున్న అజ్ఞానిగా ఎప్పుడు ఉండకూడదని విద్యార్థులు వివేకంతో మెలగాలని మేజర్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మేజర్ శ్రీనివాస్ అన్నారు. శనివారం బద్వేల్ పట్టణంలోని శ్రీ రాచపూడి నాగభూషణం కళాశాల 28వ వార్షికోత్సవ…

సామాన్య ప్రజల పాలిట గుడిబండలా మారిన గ్యాస్ బండ పెంపు—ధరల పెంపుతో పేద,సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం—సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ.

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 13: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు తోడు గ్యాస్ సిలెండర్ రేట్లు పెంచడం అమానుషమని, ధరల పెంపుతో పేద సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల…

సామాన్య ప్రజల పాలిట గుదిబండల మారిన గ్యాస్ బండ పెంపు—ధరల పెంపుతో పేద,సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం—సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ.

మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 13: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు తోడు గ్యాస్ సిలెండర్ రేట్లు పెంచడం అమానుషమని, ధరల పెంపుతో పేద సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల…

మాకినేని బసవపున్నయ్య వర్ధంతి వేడుకలు—సిపిఎం మండల కార్యదర్శి, గండి సునీల్

మన న్యూస్: కడప జిల్లా: బ్రహ్మంగారి మఠం: ఏప్రిల్ 13: బ్రహ్మంగారి మఠం మండలంలోని సుందరయ్య భవనంలో శనివారం వారి చిత్రపటానికి సిపిఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గండి సునీల్ కుమార్…

ఇంటి ముందు తిరగవద్దు అని వ్యక్తిపై మూకుమ్మడిగా అకారణ దాడి..

100 కు డయల్ చేసినా, నాకు ప్రాణహాని ఉంది న్యాయం చేయండి.బాధితుడు రాయుడు ఆవేదన.. మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా కె.టి. దొడ్డి: మండలంలోని మా ఇంటి ముందునుంచి బాత్రూం వెళ్లడానికి తిరగవద్దు అనే నెపంతో ఓ వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన కొందరు…

కాంట్రాక్టు లెక్చరర్స్ ని క్రమబద్దీకరించండి,,రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు కు వినతి పత్రం అందించిన గొర్ల

మనన్యూస్,గొల్లప్రోలు:రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుని కాకినాడ వారి క్యాంపు కార్యాలయంలో కాంట్రాక్టు లెక్చరర్స్ 475 అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్యం గొర్ల కలిసి వినతి పత్రం.ఈ సందర్భంగా మాణిక్యం గొర్ల మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్స్ రెగ్యులరైజేషన్ కోసం గత…

అన్న దాతకే అన్న సదుపాయం అంటూ 141 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం

సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్ మనన్యూస్,గొల్లప్రోలు:అన్నదాత కే అన్న సదుపాయం అంటూ 141 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని…

ప్రహరీ గోడ లేక గిరిజన విద్యార్థులు కు ఇబ్బందులు,

మనన్యూస్,సాలూరు:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కటారి కోట గ్రామ పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని చిన్నపాటి వర్షం పడిన కొండనుంచి వచ్చిన గెడ్డ వాగు నీరు వరద వలన పాఠశాలకు వెళ్లకుండా పిల్లలకు ఉపాధ్యాయులకు ఆటంకంగా ఉందని…