కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

శంఖవరం మన న్యూస్ (అపురూప్): ప్రత్యేక శ్రద్ధ, విలువైన విద్య పోటీ పరీక్షలలో ప్రథమ ఫలితాలు మాధురి విద్యాసంస్థలకే సాధ్యమని మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో…

పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

శంఖవరం మన న్యూస్ (అపురూప్): రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి ఫలితాలు బుధవారం విడుదల చేసింది.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థినిలు ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా కేజీబీవీ ప్రిన్సిపాల్ బి.…

ఉగ్రవాద దాడులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

శంఖవరం మన న్యూస్ (అపురూప్): జమ్ము కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు గొర్లి నాగేశ్వరరావు తీవ్రంగా ఖండిస్తూ మృతులకు సంతాపం తెలియచేసి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు…

శంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..

శంఖవరం మన న్యూస్ (అపురూప్) :- శంఖవరం మండలం లోని ఏపీ మోడల్ స్కూల్, ప్రభుత్వ పాఠశాలలలో ప్రత్యేక స్థానం సంపాదించి, 10వ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.జోన్ 2 లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్స్ ,ప్రభుత్వ…

ఉగ్రవాద దాడి అత్యంత హేయమైన చర్య—జనసేన— బసవి రమేష్

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 24: జమ్మూ కశ్మీర్ లోని పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలొ మిలటరీ, సామాన్యులను, పర్యాటకులను ఇలా ఇంతమందిని దారుణంగా చంపడం జరిగింది ఇది దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది విచ్ఛిన్నకారులు ఉగ్రవాదులు చేస్తున్న…

ఉగ్రవాద దాడులను నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: జమ్ము కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్,జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి,సంయుక్త కార్యదర్శులు పెంటకోట మోహన్,దాసం…

మండల స్థాయి లో ప్రధమ ద్వితీయ స్థానాలు సాధించిన శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం మూలగుంటపాడు లోని శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటి మండల స్థాయిలో మొదటి స్థానం తూపిరి వైష్ణవి 595 మార్కులు, ద్వితీయ స్థానం పి. రేవంత్ రెడ్డి…

వింజమూరు నారాయణ స్కూల్ విద్యార్థుల జయభేరి.!!

వింజమూరు మన న్యూస్ :- వింజమూరు నందలి నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అందరి ఉన్నత పాఠశాల లోని విద్యార్థులు బుధవారం వెలువడిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో విజయభేర్యం మ్రోగించారు పాఠశాల విద్యార్థులు ఎం దేవి చరణ్ మరియు వి…

ఉగ్ర దాడిపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఖండన

మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 23:- జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి  తీవ్రంగా ఖండించారు.  పర్యాటకులపై జరిగిన ఈ కిరాతక దాడిని ముష్కర మూకల పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు.  దేశ…

ఏ బిడ్డల పాతిక సంవత్సరాల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారో ఆ బిడ్డల్లో ఒకరు ఈరోజు మనకు దూరం అవడం దురదృష్టకరం….. జనసేన నాయకుడు గునుకుల కిషోర్

మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 23: రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించిన జనసేన పార్టీ కావలి క్రియాశీలక సభ్యుడు కోలా కమలేష్ సంస్మరణ సభ కు జనసేన జిల్లా నాయకులు చేసి నివాళులర్పించారు.మనతోపాటు మరెందరో జీవితాలను మార్చగల శక్తి పవన్ కళ్యాణ్ కి ఉంది…

You Missed Mana News updates

తెలుగుదేశం నాయకుడు సోమవరపు సుబ్బారెడ్డి మృతితో ఒక ఆత్మియుని కోల్పోయాను-చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి
మద్యం పాలసీ విధానాలపై జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకు వచ్చిన విప్లవత్మాక మార్పులపై…… చంద్రబాబు నాయుడు చేస్తున్న అబద్ధపు ప్రచారాల మీద ధ్వజమెత్తిన…..ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
కాశ్మీర్లో ఉగ్రవాదులు చేతిలో ప్రాణాలు కోల్పోయిన కావలి వాసి సోమిశెట్టి మధుసూదన్ భౌతికాయానికి శ్రద్ధాంజలి కట్టించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర మంత్రులు
పహల్గాంలో ఉగ్ర దాడిని నిరసిస్తూ ఉదయగిరిలో జనసేన నాయకులు మౌన దీక్ష….!
డాక్టర్ గవరసాన సేవలు చిరస్మరణీయంబ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ జోనల్ మేనేజర్ శేషగిరిరావు
ఇంటర్ జిల్లా మొదటి ర్యాంకు విద్యార్థినికి సన్మానం