Category: ఆంధ్రప్రదేశ్

న్యాయ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు అండగా ఉంటాం…

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం( గాజువాక) మే 12: పెద్ద గంట్యాడ మండలం గల ఏ.ఏ.ఏ లీగల్ ఫార్మ్ మొదటి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా అండి బోయిన అడ్వకేట్స్ అండ్ అసోసియేట్స్ కార్యలయంలో ఏ.ఏ.ఏ లీగల్ ఫార్మ్ చైర్…

చిన్న కోరాడ గ్రామం ప్రెసిడెంట్ గా భాసెట్టి అప్పారావు ఘనవిజయం….

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(గాజువాక)మే10 : పెద్ద గంట్యాడ మండలం 76వ వార్డులో గల చిన్న కోరాడ (BC)గ్రామంలో ఎన్నికలు జరిగాయి.చిన్న కోరాడ స్టీల్ ప్లాంట్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో ఎన్నికల ఏర్పాట్లు జరిగాయి.గ్రామంలో సుమారుగా 450 ఓట్లు కలవు.ఉదయం 6…

గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్

తిరుపతి, Mana Dhyasa :- తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర సందర్భంగా టిటిడి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మేళతాళాలతో ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక కోలాహలంతో తుడా ఆఫీస్ నుండి తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవాలయం…

మానవత్వానికి మారుపేరు… సేవాస్ఫూర్తికి చిరునామా – ఎం.ఎస్.ఆర్.ప్రసాద్

మన ధ్యాస ప్రతినిధి విశాఖ జిల్లా మే9: పాత్రికేయులు అంటే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధి అనే నానుడి.ప్రస్తుత సమాజంలో రక్త సంబంధాలే కరువైన లోకం.నిత్యం ప్రజల్లో ఉంటూ అటు ప్రభుత్వానికి ప్రజల సమస్యలను వివరిస్తూ పాత్రికేయ వ్యక్తి ధర్మాన్ని…

పంచాల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లి తిరుపతిరెడ్డి

మన ధ్యాస:- అంగన్‌వాడీ జిల్లా అధ్యక్షురాలు గోవిందమ్మ కుమారుడి పంచాల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు పలువురు రాజకీయ, సామాజిక నాయకులు హాజరై బాలుడిని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ స్టేట్ ఆర్.టి.ఐ వింగ్ కార్యదర్శి పిల్లి తిరుపతిరెడ్డి, స్టేట్ పంచాయతీ…

చీకూరిపల్లెలో మహాభారత యజ్ఞంలో భాగంగాఎనిమిదవ రోజు అర్జున తపస్సు

మనధ్యాస, బంగారుపాల్యం,మే 8 రిపోర్టర్: కమల్ రెడ్డి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండల పరిధిలోని చీకూరిపల్లి గ్రామం నందు గ్రామస్తులు మహాభారత యజ్ఞంలో భాగంగా అర్జున తపస్సు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అర్జున తపస్సులో భాగంగా పూజ కార్యక్రమాలు…

మద్యం బాటిల్ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

తవణంపల్లి మన ద్యాస ప్రతినిధి మే 7 (నాగరాజ సరకింటి) గరుడ దాత్రి మద్యం బాటిల్ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్ ఎస్సై రమేష్ బాబు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి తవణంపల్లి మండలం కె పట్నం గ్రామంసమీపంలోని అరగొండ-చిత్తూరు రహదారిలో…

మద్యం బాటిల్ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

తవణంపల్లి మన ద్యాస ప్రతినిధి మే 7 (నాగరాజ సరకింటి ) మద్యం బాటిల్ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్ ఎస్సై రమేష్ బాబు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి తవణంపల్లి మండలం కె పట్నం గ్రామంసమీపంలోని అరగొండ-చిత్తూరు రహదారిలో ఎం.…

నాదెండ్ల భాస్కర్ రావు సంతాప సభలో నివాళులు అర్పించిన జనసేన నాయకులు మహేష్ స్వేరో

ఐరాల మనద్యాస ప్రతినిధి మే 05 (నాగరాజ సరకింటి ) పెద్దలు,సీనియర్ రాజకీయ నాయకులు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు పెద్దకర్మ మరియు సంతాప సభలో పాల్గొని నాదెండ్ల భాస్కర్ రావు కి నివాళులు అర్పించారు అనంతరం ఆయన…

అకాల భారీ ఈదురు గాలులు, వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

మామిడి రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సి మునీశ్వర్ రెడ్డి. చిత్తూరు, మనధ్యాస, మే5 రిపోర్టర్:కమల్ సోమవారం సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో కురిసిన అకాల భారీ వర్షాలు ,ఈదురు గాలులకు జిల్లాలోని అనేక మండలాల్లో మామిడి కాయలతో…