ఎంపీ మిధున్ రెడ్డి త్వరగా బయటకు రావాలి కృపా లక్ష్మి పూజలు
మన న్యూస్,ఎస్ఆర్ పురం:- రాజంపేట వైఎస్ఆర్సిపి పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి అక్రమ కేసు నుండి బయటకు రావాలని విజయవాడ ఇంద్రకీలాద్రి పై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి జీడి నెల్లూరు కుమార్తె వైసీపీ ఇంచార్జ్ కృపా…