కోవూరులో ఘనంగా తిరంగా ర్యాలీ
మన న్యూస్, కోవూరు, మే 17:- బజారు సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సాగిన తిరంగా ర్యాలి. – ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 100 మీటర్ల మువ్వన్నెల జాతీయ జెండా.. – వేలాదిగా తరలి వచ్చి స్వఛ్ఛందంగా ఆపరేషన్ సింధూర్…
మన న్యూస్, కోవూరు, మే 17:- బజారు సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సాగిన తిరంగా ర్యాలి. – ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 100 మీటర్ల మువ్వన్నెల జాతీయ జెండా.. – వేలాదిగా తరలి వచ్చి స్వఛ్ఛందంగా ఆపరేషన్ సింధూర్…
మన న్యూస్, నెల్లూరు ,మే 17:నెల్లూరు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూటమి ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు.ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అక్రమ…
మన న్యూస్, నెల్లూరు ,మే 17:నెల్లూరు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూటమి ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు.ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అక్రమ…
మన న్యూస్ , నెల్లూరు, మే 16:నెల్లూరు నగరం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఉన్న సిఐటియు జిల్లా కార్యాలయంలో మే 16 శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గుంజి దయాకర్ విలేకరుల సమావేశం నిర్వహించినారు. నెల్లూరు నగరంలో…
ఎస్ఆర్ పురం , మన న్యూస్… చిత్తూరు జిల్లా చిత్తూరు గాంధీ సర్కిల్ లో చిత్తూరు జిల్లా కూటమి నాయకులతో తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు అత్యధికంగా పాల్గొన్నారు తిరంగా ర్యాలీ సందర్భంగా…
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 16జోగులాంబ గద్వాల జిల్లా, ఉండవల్లి మండలం, కంచుపాడు గ్రామంలో జన్మించిన సురవరం కుటుంబం నడిగడ్డకు ఒక వరంలాంటిది. ముందుగా ఆకుటుంబంలో ప్రముఖ సాహిత్యకారుడు తెలంగాణ ఉద్యమ జ్యోతి బహుముఖ ప్రజ్ఞాశాలి గోల్కొండ పత్రిక సంపాదకుడు…
మన న్యూస్, నెల్లూరు, మే 16: నెల్లూరు జిల్లాలోని మైన్స్ లోఅడ్డు అదుపు లేకుండా జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్స్ ను నివారించాలని అలాగే నెల్లూరు సిటీ పరిధిలో మద్యం మత్తులో జరుగుతున్న హత్యల పట్ల కఠినచర్యలు తీసుకొని అడ్డుకట్టకట్ట వేయాలని కోరుతూ…
మన న్యూస్ ,నెల్లూరు, మే 16:నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఓ నందన్ అధ్యక్షతన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లో అన్ని పార్టీల తో శుక్రవారం నెల్లూరు సిటీ కి సంబంధించిన మంత్లీ ఎలక్షన్ మీటింగ్ మీటింగ్ జరిగింది.ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలకు…
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ ప్రభుత్వంలోనే లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.నిజాంసాగర్ మండలంలోని మంగ్లుర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి…
మన న్యూస్, ఇందుకూరు పేట ,మే 15:నా పై నమ్మకం వుంచి నన్ను ఇందుకూరుపేట మండలతెలుగుదేశం పార్టి అధ్యక్షుడిగా నియమించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను. ఇందుకూరుపేట మండల టిడిపి నాయకులు…