అయిజలో “విశ్వకర్మ చైతన్య సదస్సు”.. హాజరైన విశ్వ కర్మ టీవీ యండి కొండోజు నర్సింహా చారిరాజస్థానీ వలస దారులు.. లోకల్ వ్యాపారస్తుల కులవృత్తి దారుల పొట్ట కొడుతున్నారని మండిపాటు
మనన్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణ కేంద్రం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆదివారం ఓం విశ్వకర్మ టివీ ఛానల్ ఆధ్వర్యంలో “విశ్వకర్మ చైతన్య సదస్సు”కార్యక్రమం నిర్వయించడం జరిగింది.ఈ సందర్భంగా ఓం విశ్వకర్మ టివీ ఛానల్ యండి కొండోజు నర్సింహ చారి…