తీరం భక్తజన సంద్రం.నాగమడుగులో పుణ్య స్నానాలు.
మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్:నాగమడుగులో పుణ్య స్నానాలు తీరం భక్తజన సంద్రంగా మారింది.బుధవారం మౌని అమావాస్యను పురస్కరించుకొని నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామ శివారులో గల నాగమడుగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుండి భక్తులు భారీగా తరలివచ్చారు.ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తుల పుణ్యస్నాలతో నాగమడుగు…