పోడెం వీరన్నకు మంత్రి పదవి ఇవ్వాలి
సీఎం,ఏఐసీసీ ఇంచార్జికి విజ్ఞప్తి చేసిన పినపాక మండల కాంగ్రెస్ అధ్యక్షులు మనన్యూస్,పినపాక:నియోజకవర్గం పాడె మీదున్న కాంగ్రెస్ పార్టీకి ప్రాణప్రతిష్ట చేసిన ప్రజానేత పోడెం వీరన్న అని పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాథం అన్నారు.తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో…