Category: ఆంధ్రప్రదేశ్

పాచిపెంట ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు ఎరువుల డీలర్ల అవినీతి బయటపడింది,చర్యలు తప్పవు వ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రావు వెల్లడి

మన న్యూస్ :=పాచిపెంట, మన్యం జిల్లా పాచిపెంట లో రైతులు పిర్యాదులు మేరకు పాచిపెంట ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా డీలర్ల అవినీతి అక్రమాలు బయట పడ్డాయని వ్యవసాయ శాఖ అధికారి కొల్లి తిరుపతిరావు విలేకరులకు తెలియజేశారు.పాచిపెంట మండలంలో శ్రీ…

గౌరీ సాంబశివులను దర్శించుకుని, సారీ అందించిన ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: నగర పంచాయతీ 9వ వార్డులో నెయ్యిలి పేటలో నిర్వహిస్తున్న గౌరీ సాంబశివుల ఉత్సవంలో భాగంగా గురువారం నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య గౌరీ సాంబశివులను దర్శించుకుని అమ్మవారికి సారి అందజేశారు. అనంతరం కమిటీ…

గిద్దలూరు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షులుగా బోధన బోయిన అరుణ్ యాదవ్ నియామకం

Mana News:- ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడిగా ఉయ్యాలవాడ మాజీ సర్పంచ్ బోధనబోయిన గోపాలకృష్ణ యాదవ్ కుమారుడు బోధన బోయిన అరుణ్ కుమార్ యాదవ్ శ్రీశైలంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ .లాక వెంగళరావు యాదవ్…

డొక్కా సీతమ్మ సేవాసమితి ఆధ్వర్యంలో బాధ్యత కుటుంబానికి ఆర్థిక సహాయం*

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: మండలంలోని లింగంపర్తిగ్రామానికి చెందిన శెలపరెడి రాజు బాబు కుటుంబ సభ్యులకు డొక్కా సీతమ్మ వారి సేవా సమితి సభ్యులు తమ సేవా సంస్థ ద్వారా గురువారం రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. శెలపరెడి రాజుబాబు హైదరాబాదులో…

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికిన జనసేన పిఎసి మెంబర్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

Mana News;- ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు సోదరులు నారా రాంమూర్తి నాయుడు కర్మక్రియలకి వచ్చిన చంద్రబాబు ని తిరుపతి ఎయిర్పోర్ట్ నందు స్వాగతం పలికిన జనసేన పార్టీ PAC మెంబెర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్.

బాల్య వివాహాల నిర్మూలనకు సమిష్టిగా పని చేద్దాం-ప్రగతి సంస్థ డైరెక్టరు కేవీ రమణ

(మన న్యూస్ ): బాల్య వివాహాల నిర్మూలనకు సమిష్టిగా పని చేద్దామని ప్రగతి సంస్థ డైరెక్టరు కేవీ రమణ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘బాల వివాహ్ ముక్త్ భారత్’కు మద్దతుగా తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో…

రాష్ట్ర రెవెన్యూ మంత్రి సన్మానించిన సింగంశెట్టి సుబ్బరామయ్య

మన న్యూస్: తిరుపతిలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మర్యాదపూర్వకంగా కలిసి శాలువ తో ఘనంగా సత్కరించారు. మంత్రిని కలిసిన వారిలో సురేంద్ర రాజు జంగం ముని…

రెవిన్యూ మంత్రి ని సన్మానించిన టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ ‘పులుగోరు ‘

మన న్యూస్ :తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి శాలువతో ఘనంగా సత్కరించారు. బుధవారం తిరుపతిలోనే ఒక ప్రైవేటు హోటల్లో మంత్రిని పులిగోరు…

టిడిపి నగిరి మెజార్టీ భారీగా ఉందిసభ్యత్వము సగమే ఉంది

మన న్యూస్: చిత్తూరు టిడిపి సభ్యత్వ నమోదులో నగరి నియోజకవర్గం వెనుకబడి ఉందని, సభ్యత నమోదు జరగనికుండా కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయని టిడిపి నాయకులు రామానుజం చలపతి తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన…

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి పవిత్ర మాలలు పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ కు బహుకరణ

కాణిపాకం నవంబర్ 27 మన న్యూస్ కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి పవిత్ర మాలలను *పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కి* కాణిపాకం ఆలయ అధికారులు బహుకరించారు. బుధవారం ఉదయం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని ఆయన నివాసంలో…