Category: ఆంధ్రప్రదేశ్

వాహనాల తనిఖీ చేసిన పోలీసులు—సీఐ నాగభూషణ్—ఎస్సై శ్రీకాంత్.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 27: బద్వేలు రూరల్ ఇన్స్పెక్టర్ నాగభూషణ్, ఎస్సై శ్రీకాంత్ మరియు సిబ్బంది తోటి నెల్లూరు జిల్లా బోర్డర్ పి పి కుంటలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, అనుమానాస్పద వాహనాలను మరియు వ్యక్తుల…

ఉత్తరకంచిలో జనసేన జెండా ఆవిష్కరించిన జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్): ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో జనసేన జెండా రెపరెపలాడించడమే తమ లక్ష్యమని కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు,కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు)అన్నారు.ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు శీరం…

ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: స్థానిక బాలాజీ చౌక్ సెంటర్లో ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డొక్కా సీతమ్మ సేవా సమితి,వివేకానంద సేవా సమితి, ఎల్ఐసి ఏజెంట్లు…

GRCC ఆధ్వర్యంలో అట్టహసంగా ప్రారంభమైన క్రికెట్ “సూపర్ 30 ” మట్టిలో మాణిక్యాల అన్వేషణ.

మన న్యూస్, గూడూరు :- చెన్నూరు వాసి NRI అయినటువంటి జక్కంరెడ్డి శశాంక్ రెడ్డి సహకారంతో, GRCC డైరెక్టర్ రామ్ గోపాల్ పర్యవేక్షణలో గూడూరు రూరల్ గ్రామం చెన్నూరులో క్రికెట్ “సూపర్ 30” టోర్నమెంట్ ఘనంగా ప్రారంభం అయ్యింది. ప్రతిభావంతులైన 15…

ఘనంగా వేదం మొబైల్స్ వార్షికోత్సవం..

మన న్యూస్,తిరుపతి, : తిరుపతి నగరంలోని వేదం మొబైల్స్ 24 వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేబీ. శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదం మొబైల్స్ అధినేత ఆముదాల ప్రభాకర్…

ఏ బి హెల్పింగ్ హాండ్స్ సేవలు ఎంతో అభినందనీయం.. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఏ బి హెల్పింగ్ హాండ్స్ చలివేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఎస్ఆర్ పురం, మన న్యూస్… ఏ బి హెల్పింగ్ హాండ్స్ సేవలు ఎంతో అభినందినీయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు శనివారం ఎస్ఆర్…

దుర్గాడ శివాలయంలో శ్రీ లలితా దేవీ అమ్మవారికి ప్రత్యేక పూజలు

గొల్లప్రోలు ఏప్రిల్ 26 మన న్యూస్ :– గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామంలో.. పంచాయతన సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున చైత్రమాసం, మాస శివరాత్రి.. శని త్రయోదశి, శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు.శ్రీ లలితా…

కొనసాగుతున్న 143 వారం కూడా డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం– సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్

గొల్లప్రోలు ఏప్రిల్ 26 మన న్యూస్ :– 143 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.143 వారాలు గా దూడల సంతకు వస్తున్న…

మే డే స్ఫూర్తితో కార్మిక చట్టాలు కాపాడుకోవాలి,

మన న్యూస్ ఏప్రిల్ 26:=పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో గోగాడివలస మే డే స్ఫూర్తితో కార్మిక చట్టాలను కాపాడుకోవాలి శ్రామిక మహిళ నాయకురాలు సిఐటియు నాయకులు కే పార్వతీదేవి కోరాడ ఈశ్వరరావు ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా…

నవ ధాన్యాల సాగుతో రైతులకు సిరులు పంట -అధికారులుతో రైతుల విజయ గాధలు

మన న్యూస్ పాచిపెంట,ఏప్రిల్ 26:- నవధాన్యాల సాగు మూడు నుండి ఐదు సంవత్సరాల పాటు చేపట్టడం ద్వారా ఎలాంటి ఎరువులు వాడకుండానే రసాయన ఎరువులు సగానికి తగ్గించి అధిక దిగుబడులు పొందవచ్చని పాచిపెంట మండల రైతులు రేయి వెంకట్రావు,లండ నారాయణరావు తెలిపారు.శనివారం…