గూడూరు మండలంలో పొలం పిలుస్తోంది
గూడూరు, మనం న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పొలం పిలుస్తుంది కార్యక్రమము ను రామలింగాపురం మరియు మిట్టాత్మకూరు గ్రామాలలో నిర్వహించడం జరిగింది.. వ్యవసాయ అధికారి , గూడూరు వి. రమేష్ మాట్లాడుతూ పంట కి అవసరమైన మేరకే…