Category: ఆంధ్రప్రదేశ్

కేసును ఛాలెంజ్ గా తీసుకొని స్వల్ప వ్యవధిలో పాపని గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ప్రకాశం జిల్లా పోలీసులుతమ పాపను సురక్షితంగా అప్పగించినందుకు జిల్లా ఎస్పీ గారికి మరియు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు

మన న్యూస్ సింగరాయకొండ:-సింగరాయకొండ, బాలిరెడ్డి నగర్ కు చెందిన ఫిర్యాది చిలకూరి హరికృష్ణ s/o రమణయ్య, 29 Yrs, కులం: యానది యొక్క కుమార్తె ఐశ్వర్య , 3 సం,లు సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో తప్పిపోయినట్లు తేదీ:01.05.2025 న ఇచ్చిన…

భుసార పరీక్షలు ప్రతి రైతు చేయించుకోవాలి

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామం నందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి పరీక్ష శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి వి సుధాకర్,జిల్లా వనరుల కేంద్రం -ఒంగోలు వ్యవసాయ అధికారిణి వెంకట…

డిసిసి బ్యాంక్ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్

తిరుపతి, మన న్యూస్: డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డిసిసి బి) చైర్మన్‌గా నియమితులైన అమాస రాజశేఖర్ రెడ్డిని కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పూడి బాలసుబ్రమణ్యం రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతిలోని అమాస రాజశేఖర్ రెడ్డి నివాసంలో…

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి-నెల్లూరు రూరల్ తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 3:- నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 11మందికి మంజూరైన షూమారు రూ.12 లక్షల రూపాయల చెక్కులను బాధితులకు అందజేసిన నెల్లూరు రూరల్ టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సలు పొందిన…

నెల్లూరు జిల్లా ,కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారములు

మన న్యూస్, కావలి ,మే 3: కావలి మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు తట్టవర్తి రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ………. 2025 సంవత్సరానికి10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన ఆర్యవైశ్య ముద్దుబిడ్డలకు మే 4వ తేదీ ఆదివారం…

చవటగుంటలో మహాభారత ఉత్సవాలు – ఎమ్మెల్యే డాక్టర్ థామస్, జనసేన ఇంచార్జ్ యుగంధర్ పాల్గొనడంతో ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణ

వెదురుకుప్పం, మన న్యూస్ , మే 3: చవటగుంట గ్రామంలో శ్రీకృష్ణ ధర్మరాజుల 45వ మహాభారత ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆలయ ప్రాంగణం ప్రజలతో కిటకిటలాడింది. ఈ ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా విచ్చేసిన…

బాల్యవివాహం, పునరుత్పత్తి, ఆరోగ్యం పై అవగాహన…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) బాలికలకు ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కిశోరి వికాసం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందని,విద్య, నైపుణ్యం, ఎదుగుదల, పోటీతత్వం, వ్యక్తిగత శుభ్రత వంటి 12 అంశాలపై బాలికలకు అవగాహన కల్పించడం జరుగుతుందని కాకినాడ…

ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చలివేంద్రం ప్రారంభం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ పుట్టినరోజు సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చైర్మన్ వాగు రాజేష్,ఆస్పత్రి సూపర్డెంట్ శైలజా శనివారం…

ఘనంగా ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ పుట్టినరోజు వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ పుట్టినరోజు వేడుకలను ఆస్పత్రి సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శైలజ పుష్పగుచ్చం ఇచ్చి చైర్మన్ కు…

కిషోరీ వికాసం ద్వారానే కౌమార బాలికల సాధికారత.

శంఖవరం మన న్యూస్ (అపురూప్): కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తుందని, జీవితంలో ప్రతి అడుగులోనూ నెమరు వేసుకుంటూ ముందడుగు వేయాలని టీడీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి పర్వత సురేష్ సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గం…