భారత దెబ్బకు చిగురుటాకుల వణికిన పాకిస్తాన్…….. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మన న్యూస్ ,ముత్తుకూరు, మే 17:*యుద్ధం కొనసాగితే నామరూపాలు కోల్పోతామనే పాక్ కాళ్లబేరం.”ఆపరేషన్ సింధూర్ విజయంతో హీరోగా ప్రధానమంత్రి మోదీ. ముత్తుకూరులో శనివారం నిర్వహించిన తిరంగా ర్యాలీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ……..ఆపరేషన్ సింధూర్ విజయాన్ని కీర్తిస్తూ నిర్వహించిన…
నెల్లూరులో జర్నలిస్ట్ కరుణానిధి కుమార్తె శ్రీ వైష్ణవి కు బిటెక్ బంగారు పథకాలు
మన న్యూస్, నెల్లూరు ,మే 18:* వావింటపర్తి శ్రీవైష్ణవికి _ బి.టెక్ బంగారు పతకాలునెల్లూరు నగరానికి చెందిన వావింటపర్తి శ్రీవైష్ణవికి అనంతపురంలోని జవహర్లాల్ నెహ్ర టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTU-A) బి-టెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో రెండు బంగారు పతకాలను ప్రకటించింది.…
కూటమి ప్రభుత్వం పాలనలో వ్యవసాయ శాఖకు కొత్త కళ………. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మన న్యూస్, సర్వేపల్లి, మే 18:*ఐదేళ్ల తర్వాత రైతులకు మళ్లీ సబ్సిడీపై పరికరాలు.*రూ.2 లక్షలకే రూ.10 లక్షల విలువైన డ్రోన్.*జూన్ నుంచి అన్నదాత సుఖీభవ…అర ఎకరం ఉన్న రైతుకు కూడా రూ.20 వేలు.*ప్రతి రైతు 20వ తేదీ లోపు సచివాలయానికి వెళ్లి…
నెల్లూరులో శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలు
మన న్యూస్ ,నెల్లూరు, మే 18:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి తన ప్రాణాలను అర్పించి…
నెల్లూరులో ఘనంగా జరిగిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలు వేడుకలు
మన న్యూస్ ,నెల్లూరు, మే 18:తెలుగు వాడికి ప్రత్యేక రాష్ట్రం కావాలి… అప్పుడే వారి హక్కులను సాధించుకోగలరని… 58 రోజులు మొండి పట్టుదల తో కఠిన నిరాహారదీక్ష చేసి అశువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని సంవత్సరం రోజులు వేడుకగా…
నెల్లూరులో ఎన్సిసి ఆధ్వర్యంలో సైనికులకు సంఘీభావంగా తిరంగా ర్యాలీ.
మన న్యూస్ ,నెల్లూరు ,మే 18:10 ఆంధ్ర నావెల్ యూనిట్ ఎన్సిసి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గొదంగవే కమాండింగ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల భక్తవత్సల నగర్ నెల్లూరు సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు అసోసియేట్…
నెల్లూరులో బిజెపి, జనసేన ఆధ్వర్యంలో సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ
మన న్యూస్, నెల్లూరు, మే 18 :*ఇది నవ భారతం సహనం అంటూ కూర్చుండే ప్రసక్తే లేదు.*హద్దు దాటితే తాట తీస్తాం ఎవరికైనా ధీటుగా సమాధానం చెబుతాం అంటూ జవాబు చెప్పిన మన జవానుల వెన్నంటి ఉన్నాం అని తెలుపుతూ తిరంగా…
ఆత్మకూరులో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని గర్విస్తూ…. భారత సైనికుల పరాక్రమ వీరత్వాన్ని కొనియాడుతూ.. సాగిన తిరంగా ర్యాలీ.
మన న్యూస్, ఆత్మకూరు ,మే 18:దేశభక్తికి ప్రతీకగా.. ఆదివారం ఆత్మకూరు చరిత్రలో నిలిచేలా తిరంగా యాత్రను ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి . ఈ సందర్భంగా మాట్లాడుతూ…….భారతదేశం కోసం ప్రాణాలర్పించిన యుద్ధ వీరుడు మురళీ నాయక్ కు…
నేను అక్రమ మైన్ ల గురించి చెప్పిన విషయాలు తప్పు అని నిరూపిస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి క్షమాపణలు చెప్పి నా మాటలు వెనక్కు తీసుకుంటా……… మాజీ మంత్రి ఫోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
మన న్యూస్, నెల్లూరు ,మే 18 :నెల్లూరు వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మరోసారి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పై,సైదాపురం లో…