పేదల అండగా ముఖ్యమంత్రి సహాయనిది…. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు ,రూరల్ మే 20:నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 20 మందికి మంజూరైన రూ.19లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సోమవారం బాధితులకు అందజేసిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సలు పొందిన వారితో…