తెలుగుదేశం పార్టీ శ్రేణులకు సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ పిలుపు

. మన న్యూస్ ,సూళ్లూరుపేట ,మే 26:తెలుగుదేశం పార్టీ అధినేత,పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా కడపలో నిర్వహించే””మహానాడు”” తెలుగు వాళ్లకు ఒక పండగ లాంటిది అని సూళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు.సోమవారం ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ శ్రీ మాట్లాడుతూ….. కడపలో ఈనెల 27,28,29వ తేదీలలో జరగనున్న “”మహానాడు”” కార్యక్రమానికి సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి 7వేల మంది పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులు,కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ,ఎన్టీఆర్ అభిమానులు తరలివచ్చి “”మహానాడు””ను విజయవంతం చేయాలని అన్నారు.రాష్ట్రంలో ఆనాడు దివంగత నేత నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు.అలాగే ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించడానికి నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గెలిచి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నా కుటుంబ సభ్యులు అంటూ ముందడుగు వేస్తున్నారన్నారు.. ఇవన్నీ ప్రజలు గుర్తించి సీఎం చంద్రబాబు నాయుడు తలపెట్టే ఈ “”మహానాడు”” మహాయజ్ఞంకి ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు,నాయకులు, కార్యకర్తలు,తరలివచ్చి మహానాడు ను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే విజయ శ్రీ, సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.

  • Related Posts

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచారం మరియు ప్రజా సంబంధాల ఐలాండ్ పిఆర్ శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ అనంతపురం కు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీ…

    గవర్నమెంట్: సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ….

    అమరావతి :(మన ద్యాస న్యూస్ )ప్రతినిది, నాగరాజు,, సెప్టెంబర్ 14 :/// ఉద్యోగ సంఘాలపై గత ప్రభుత్వ అరాచక చర్యలను కూటమి ప్రభుత్వం ఉప సంహరించుకోవడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు.అరాచక చర్యలను కూటమి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా