తెలుగుదేశం పార్టీ శ్రేణులకు సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ పిలుపు

. మన న్యూస్ ,సూళ్లూరుపేట ,మే 26:తెలుగుదేశం పార్టీ అధినేత,పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా కడపలో నిర్వహించే””మహానాడు”” తెలుగు వాళ్లకు ఒక పండగ లాంటిది అని సూళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు.సోమవారం ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ శ్రీ మాట్లాడుతూ….. కడపలో ఈనెల 27,28,29వ తేదీలలో జరగనున్న “”మహానాడు”” కార్యక్రమానికి సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి 7వేల మంది పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులు,కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ,ఎన్టీఆర్ అభిమానులు తరలివచ్చి “”మహానాడు””ను విజయవంతం చేయాలని అన్నారు.రాష్ట్రంలో ఆనాడు దివంగత నేత నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు.అలాగే ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించడానికి నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గెలిచి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నా కుటుంబ సభ్యులు అంటూ ముందడుగు వేస్తున్నారన్నారు.. ఇవన్నీ ప్రజలు గుర్తించి సీఎం చంద్రబాబు నాయుడు తలపెట్టే ఈ “”మహానాడు”” మహాయజ్ఞంకి ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు,నాయకులు, కార్యకర్తలు,తరలివచ్చి మహానాడు ను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే విజయ శ్రీ, సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.

  • Related Posts

    వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు…. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు.*వెల్లడించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి .*ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందజేత.వి.పి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించేలా…

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    మన న్యూస్ , కావలి: నెల్లూరు జిల్లా కావలి ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన జనిగర్ల మహేంద్ర యాదవ్ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారుఆదివారం పాతూరు నుంచి తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీతో కూటమినేతల ఆత్మీయ సమావేశానికి చేరుకుని తన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర  పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

    మూడవ రోజు రాత్రి వాహన సేవ

    మూడవ రోజు రాత్రి  వాహన సేవ

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

    నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర