Author: MANANEWS1

భౌతిక దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీహరి.

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా మక్తల్ నియోజక వర్గం దాసర్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొల్లూరు వెంకటప్ప గురువారం తెల్లవారుజామున గుండె పోటుతో మరణించిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వారి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులు…

ఘనంగా చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి వేడుకలు

మనన్యూస్,నారాయణ పేట:మక్తల్ నియోజకవర్గంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం చంద్రశేఖర్ ఆజాద్ గారి వర్ధంతి వేడుకలను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఘనంగా నిర్వహించారు. చంద్రశేఖర్ ఆజాద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రిటిష్…

ఉమామహేశ్వరాలయంలో వైభవంగా అమావాస్య వేడుకలు

మనన్యూస్,నారాయణ పేట:మహాశివరాత్రి అమావాస్య పర్వదినం సందర్భంగా నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని ఆజాద్ నగర్ లో వెలిసిన శ్రీ ఉమామహేశ్వరాలయం లో అమావాస్య వేడుకలు వైభవంగా జరిగాయి. గురువారం అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దరామయ్య స్వామి ఆధ్వర్యంలో తెల్లవారుజామున…

శ్రీ.కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలోఆ పరమశివుడి కి అభిషేకాలతో ప్రత్యేక పూజలు

మనన్యూస్,కర్మన్ ఘాట్:మహా శివరాత్రి పర్వదినమును పురస్కరించుకొని శ్రీ.కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో నెలకొన్న ముడు శివాలయంల లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో భక్తులకు కనువిందు చేసే విధంగా చిన్నారి కళాకారులచే సంగీత నృత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల…

శివాలయానికి పోటెత్తిన భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రెండోవ కాశీగా వీరాజీలుతున్న శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు వేకువజాము నుంచి పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో ఆలయం కిటకిటలాడింది. ఆశేష…

చార్టర్ బోక్సెస్ క్లబ్ ఆవిష్కరణ

మనన్యూస్,గొల్ల ప్రోలు:చేబ్రోలు గ్రామంలోని ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల నందు చార్టర్ బోక్సెస్ క్షబ్ ఆవిష్కరణ కార్యక్రమం కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ బుర్రా అనురాధ చేతులు మీదుగా మంగళవారం నిర్వహించారు.కళాశాల నందలి విద్యార్థులలో విభిన్న రంగాల్లో దాగివున్న…

భక్తులకు వాసవి క్లబ్ మజ్జిగ పంపిణీ

మనన్యూస్,గొల్లప్రోలు:జై వాసవి ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వాసవి క్లబ్ కపుల్స్ మరియు గొల్లప్రోలు మండల ఆర్యవైశ్య మహాసభ వారి ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయి గొల్లపూడి ట్రస్ట్ వారి ఆర్థిక సహాయంతో గొల్లప్రోలు మెయిన్ రోడ్డు వద్ద గల శ్రీ…

పరమేశ్వరుడిని దర్శించుకున్న ఎస్సై రాజ్ కుమార్…

మనన్యూస్,పినపాక:మండలంలోని సీతంపేట గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఇ .బయ్యారం ఎస్సై ఇమ్మిడి రాజ్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు,స్వామివారికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.భక్తులకు ఎలాంటి…

మొగిలి ఆలయంలో హర హర మహాదేవ శంభో శివ నామముతో మారుమోగుతున్న మొగిళీశ్వర స్వామివారు.

భక్తకోటి భక్తులకు దర్శనభాగం కల్పిస్తున్న పార్వతీ పరమేశ్వరులు. మనన్యూస్,బంగారుపాళ్యం:చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలీశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా బుధవారం హరహర మహాదేవ నామముతో మారుమోగుతున్న పార్వతీ పరమేశ్వరుల శివ నామముతో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఎంబి…

ముగిసిన జ్ఞాన జ్యోతి శిక్షణ తరగతులు

మనన్యూస్,తవణంపల్లి:ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అంగన్వాడీ టీచర్లకు ఆరు రోజుల జ్ఞానజ్యోతి”శిక్షణ కార్యక్రమం నేటితో ముగించిందని మండల విద్యాశాఖ అధికారి త్యాగరాజ రెడ్డి గారి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో ఎలాంటి మెలకువలు, నైపుణ్యాలు పాటించాలో…