దుర్గాడ శివాలయంలో త్రిశూలేశ్వరుడు పూజలు
మనన్యూస్,గొల్లప్రోలు:మండలం దుర్గాడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శివాలయంలో త్రిశూలేశ్వరుడు పూజా కార్యక్రమాలు అన్న సమారాధన వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తుసోదరులు స్వామివారికి అమ్మవారికి పూజా క్రతువులు నిర్వహించి 1100 కేజీల బియ్యం వండిన అన్నముతోఅన్న సమారాధన నిర్వహించారు స్వామివారికి…