Author: mananews

బాబా దర్శనంతో భక్తుల్లో మానసిక ప్రశాంతత…

మన న్యూస్,తిరుపతి, :– గురు పౌర్ణమి పురస్కరించుకొని కొంకా వీధిలోని శిరిడి సాయిబాబాను దర్శించుకోవడం వల్ల ఎంతో మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం…

సంక్షేమ పథకాలు అందరికీ సమానంగా వర్తింప చేయాలి.సి.ఐ.టి.యు

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లో మున్సిపల్ కార్మికులు రాష్ట్ర జిల్లా కమిటీల పిలుపుమేరకు గురువారం రోజు మున్సిపల్ పారిశుద్ధ్య మరియు ఇంజనీరింగ్ కార్మికులకు అందరికీ సంక్షేమ పథకాలు,తల్లికి వందనం వర్తింప చేయాలని, కోరుతూ ఏ.పీ. మున్సిపల్…

గుమ్మల దెబ్బ లో పేరెంట్స్ సమావేశం

గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరు మండలంలోని తమ్మినపట్న పంచాయతీ గుమ్మలదిబ్బ గ్రామంలోని జడ్.పీ.హెచ్.ఎస్ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మెగా పేరెంట్స్ – టీచర్స్ సమావేశం గురువారం ఘనంగా జరిగింది.ఈ సందర్బంగా గుమ్మలదిబ్బ పరిధిలోని పాఠశాలను జడ్పీ హైస్కూల్ గా…

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఎమ్మెల్యేసునీల్ కుమార్

గూడూరు, మన న్యూస్ :- మెగా PTM 2.O పిల్లల భవిష్యత్ కోసం బడి వైపు ఒక అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రాస్పరో ఇంగ్లిష్ మీడియం స్కూల్ నందు జరుగుతున్న తల్లితండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న….గూడూరు ఎమ్మెల్యే సునీల్…

పిల్లలలే తల్లిదండ్రులకు విలువైన ఆస్తి”-టిడిపి అధికార పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మట్టం శ్రావణీరెడ్డి

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెన్నూరులో మెగా పేరెంట్స్ డే గూడూరు, మన న్యూస్ :- “పిల్లలలే తల్లిదండ్రులకు విలువైన ఆస్తి” అని అధికార పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మట్టం శ్రావణీరెడ్డి పేర్కొన్నారు. నేడు చెన్నూరు బాలుర పాఠశాలలో జరిగిన…

జి .ఎస్. ఆర్. మున్సిపల్ హై స్కూల్ నందు ఘనంగా మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే …..

విద్య ద్వారానే విద్యార్థుల జీవితాలలో వెలుగులు…..ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక మాజీ కౌన్సిలర్ తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ గూడూరు, మన న్యూస్ :- ‌. ‌. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ డే సందర్భంగా గూడూరు రెండవ…

ఎస్.ఆర్.పురం మండలంలో “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం

ఎస్.ఆర్.పురం,మన న్యూస్ , జూలై 10:– ఎస్.ఆర్.పురం మండలంలోని కటికపల్లి పంచాయతీలో “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం బుధవారం నాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమల్ల ప్రసాద్ రావు , గంగాధర నెల్లూరు శాసనసభ్యులు…

రాజాం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి విస్తృతస్థాయి సమావేశంవైఎస్ఆర్సిపి చైతన్యంతో ముందుకు సాగాలి – మరి చెర్ల గంగారావు.

రాజాం,మన న్యూస్ , జూలై 9: రాజాం నియోజకవర్గ కేంద్రంలో బుధవారం జరిగిన వైఎస్ఆర్సిపి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో విజయనగరం జిల్లా వైఎస్ఆర్సిపి ఉపాధ్యాయ విభాగం జిల్లా అధ్యక్షులు మరి చెర్ల గంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “అధికారమే…

నేలతల్లి ఆరోగ్యమే మన ఆరోగ్యం

పాచిపెంట,,మన న్యూస్ , జూలై 9:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోపంటలు పండించే భూమి ఆరోగ్యంగా ఉంటే ఆ పంటలు తినే మనుషులు ఆరోగ్యంగా ఉంటారని పాంచాలి సర్పంచ్ గూడెపు యుగంధర్ అన్నారు. బుధవారం నాడు మండలం పాంచాలి గ్రామంలో…

పంచాయతీల పురోగతి పై శిక్షణ

మన న్యూస్ పాచిపెంట, జూలై 9:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట పంచాయితీలు అభివృద్ధి, పురోగతి సూచిక పై పంచాయితీ కార్యదర్శులు కి ఇంజనీరింగ్ సహాయకులకి డిజిటల్ సహాయకులకి మండల స్థాయి అధికారులకి ఒకరోజు శిక్షణ ఇవ్వడం జరిగిందని పాచిపెంట ఎంపీడీవో బి…