Author: mananews

అంతర్జాతీయ స్థాయిలో అమర రాజా సంస్థ కు క్వాలిటి సర్కిల్ విభాగం లో 12 బంగారు అవార్డులు

Mana News :- తిరుపతి, 13 నవంబర్ 2024: మంగళవారం కొలంబో, శ్రీలంకలో జరిగిన 49వ అంతర్జాతీయ స్థాయి క్వాలిటి కంట్రోల్ సర్కిల్ (ICQCC) పోటీలలో అమర రాజ సంస్థకు 12 బంగారు పథకాలు సాధించారని సంస్థ యాజమాన్యం మీడియాకు వెల్లడించారు.…

మ‌ట్కా టీమ్‌తో క‌లిసి తిరుమ‌ల‌లో వ‌రుణ్‌తేజ్ సంద‌డి

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. తాను న‌టించిన మ‌ట్కా మూవీ రేపు (న‌వంబ‌ర్ 14 గురువారం) విడుద‌ల కానున్న నేప‌థ్యంలో శ్రీవారి ఆశీస్సులు తీసుకునేందుకు తిరుమ‌ల వ‌చ్చారు. మ‌ట్కా మూవీ టీమ్‌తో క‌లిసి ఆయ‌న శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.ద‌ర్శ‌నానంత‌రం…

పూజా కార్యక్రమాలతో జిపిఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) చిత్రం ప్రారంభం !!!

Mana Cinema :- అల్లు ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్స్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం జి.పి.ఎల్. అల్లు లత ప్రేసెన్స్ తో అల్లు సాయి లక్ష్మణ్ నిర్మాతగా రావు జి.ఎం నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ…

రానా దగ్గుబాటి హోస్ట్ గా మరో సరికొత్త టాక్ షో

రానా దగ్గుబాటి ఓ పక్క నటుడిగా చేస్తూనే మరో పక్క హోస్ట్ గా, బిజినెస్ మెన్ గా బిజీగా ఉంటాడు. ఆల్రెడీ గతంలో రానా నెంబర్ 1 యారి అనే టాక్ షోతో మెప్పించాడు. తాజాగా రానా మరో కొత్త టాక్…

అక్రమంగా నిల్వ ఉంచిన టెకు కలప స్వాధీన పరుచుకున్న అటవీశాఖ అధికారులు

Mana News :- పినపాక నియోజకవర్గం ప్రతినిధి, మన న్యూస్, నవంబర్, 12, 2024 :- ఏడూళ్ళ బయ్యారం రేంజ్ పరిధిలోని కరకగూడెం గ్రామం మండల కేంద్రంలో గల తుమ్మలగూడెం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలప, కిటికీలను విశ్వాసనీయ…

పాడేరు ఏకలవ్య ఫౌండేషన్ రైతుల పంటల పరిశీలన

Mana News :- పాచిపెంట,నవంబర్12( మన న్యూస్ ):- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం ఏకలవ్య ఫౌండేషన్ పాడేరు వాటర్ షెడ్ మేనేజర్ ఎం ఉమా వెంకటేష్ ఆధ్వర్యంలో 20 మంది రైతులు పాచిపెంట మండలంలో పాదు కూరగాయల సాగును…

గొంతిన సురేష్ ఔదార్యంతో జర్నలిస్టులకు పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీలు

65 మంది ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ సభ్యులకుఇన్సూరెన్స్ పాలసీలు Mana News :- ప్రత్తిపాడు (మన న్యూస్ ప్రతినిధి): ప్రత్తిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,లంపకలోవ సొసైటీ మాజీ అధ్యక్షుడు గొంతిన…

ద్వాదశి జ్యోతిర్లింగాల విగ్రహాలకు హోమం కార్యక్రమం

Mana News :- ఏలేశ్వరం మన న్యూస్ ప్రతినిధి: మండలంలోని లింగంపర్తి గ్రామంలో శ్రీ పార్వతీ భోగేశ్వర స్వామి వారి ఆలయంలో ద్వాదశి జ్యోతిర్లింగాల విగ్రహాలకు అభిషేకం,ప్రత్యేక పూజలు, హోమాలు తదితర కార్యక్రమాలను వివేకానంద స్వామి సేవాసమితి సభ్యులు,విశ్వహిందూ పరిషత్ సభ్యులు…

రేణిగుంట నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం రద్దు – విషయం కూడా చెప్పని సిబ్బంది

Mana News :- తిరుపతి జిల్లా రేణిగుంట (Renigunta) విమానాశ్రయంలో AR అలయన్స్ విమానం రద్దు కావడంపై ప్రయాణికులు నిరసనకు దిగారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాన్ని ఎలా రద్దు చేస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి ఉదయం…

తలకోన శివాలయంలో కొట్టుకున్న అర్చకులు

తలకోన సహాయ అర్చక విషయంలో వివాదం Mana News :- తిరుపతి జిల్లా తలకోన శివాలయంలో ఇద్దరు అర్చకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆలయ అర్చకులు శివప్రసన్నశర్మ, ప్రసాద్ శర్మ భక్తులు చూస్తుండగానే ఘర్షణకు దిగారు. శివప్రసన్నశర్మ కుమారుడు మనోజ్​కు సహాయక…