Author: mananews

నారా రామ్మూర్తినాయుడు అంత్యక్రియల్లో పాల్గొన్న డాలర్స్ దివాకర్ రెడ్డి

విమానాశ్రయంలో సి.యం చంద్రబాబు, లోకేష్ కు స్వాగతం పలికిన డాలర్స్ దివాకర్ రెడ్డి Mana News :- తిరుపతి నవంబర్ 17, (మన న్యూస్ ) ,చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే , సి.యం చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు…

విశ్వహిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ హైందవ శంఖారావం బహిరంగ సభ ఆహ్వానం

కార్వేటినగరం ఖండ సన్నహక సభ Mana News :- వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని కొండక్రింద పల్లి దర్మరాజుల గుడిలో జరిగింది ఈ సమావేశం లో విభాగ్ సంఘచాలక్ మాట్లాడుతూ విదేశీ దురాక్రమణ నుండి స్వాతంత్ర్యం వచ్చినా మన దేవాలయాలు కానుకలు,…

చవటగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల లో చట్టాలపై అవగాహన సదస్సు : ఎస్సై వెంకటసుబ్బయ్య

Mana News :- వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని ఎస్సై వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో చవటగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల లో శనివారం విద్యార్థి విద్యార్థినులకు బాల్య వివాహాలు, పోస్కో కేసులు, సైబర్ క్రైమ్స్ , మైనర్ డ్రైవింగ్ వాటి వలన జరిగే…

నారా రామ్మూర్తి నాయుడు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన వెదురుకుప్పం టిడిపి నేతలు

Mana News :- వెదురుకుప్పం మన న్యూస్: నారా రామమూర్తి నాయుడు గారు మాజీ శాసనసభ్యులు, చంద్రగిరి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వెదురుకుప్పం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని…

జర్నలిస్టుల న్యాయపరమైన డిమాండ్ లు పరిష్కరించాలి: జిల్లా కార్యవర్గ సభ్యులు గోవింద్ స్వామి

మన న్యూస్, వెదురుకుప్పం :- వెదురుకుప్పం కార్వేటినగరం సీనియర్ జర్నలిస్టులు శనివారం జాతీయ పత్రికాదినోత్సవం సందర్భంగా రాష్ట్ర మరియు జిల్లా ఏపీయూడబ్ల్యూజే వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు జర్నలిస్టు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వెదురుకుప్పం మండల పరిషత్ సూపెరిండెంట్ నాగమణి,…

బాల‌కార్మిక వ్య‌వ‌స్ధ, గంజాయి మాఫియాకు చెక్ పెట్టేలా, బాల్యం నుంచే దేశభక్తి ని అలవరుసుకునేలా”అభినవ్ ” చిత్రాన్ని రూపొందించాను – దర్శక నిర్మాత భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్

Mana News ;- “ఆదిత్య”, “విక్కీస్ డ్రీమ్”, “డాక్టర్ గౌతమ్” వంటి సందేశాత్మక బాలల చిత్రాలతో పసి మనసుల్లో మంచి నాటే ప్రయత్నం చేసి ఎంతోమంది పిల్లల, తల్లిదండ్రుల ప్రశంసలతో పాటు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు దర్శక నిర్మాత భీమ‌గాని…

కలియుగమ్ 2064″ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన ప్రముఖ దర్శకులు మణిరత్నం !!!

Mana Cinema:- ఆర్.కె.ఇంటర్నేషనల్ బ్యానర్ పై కె.ఎస్. రామకృష్ణ నిర్మాత గా శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో అడ్వెంచర్ సైన్సు ఫిక్సన్ థ్రిల్లర్ గా రూపొందిన “కలియుగమ్ 2064″ అన్ని హంగులు పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా త్వరలో విడుదలకు…

గుంపెన గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Mana News:- కొత్తగూడెం, మన న్యూస్, నవంబర్, 13, 2024. బుధవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని గుంపెన గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది.అక్కడ విధుల్లో ఉన్న అధికారులను…

శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద భారీ అన్నదానం.

Mana News :- ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరంమండలం యర్రవరం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద గ్రామ నాయకులు బస్సా ప్రసాద్,మైరాల కనకరావు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన బుధవారం నిర్వహించారు.అన్న ప్రసాదాన్ని ఆలయ…