Author: mananews

మెగాస్టార్ చిరంజీవి ఓకే చేసిన కథతో “డ్రింకర్ సాయి” సినిమా రూపొందించాం – ట్రైలర్ లాంఛ్ లో డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి

Mana Cinema :- ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్…

శ్రీ రాజ రాజేశ్వరి దేవి ఆలయం లో ఉద్రిక్తత నెలకొంది

Mana News :- రేణిగుంట:- రేణిగుంట శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ఆలయం లో ఉద్రిక్తత నెలకొంది ఆలయం లో అమ్మ వారికి అభిషేకం నిర్వహిస్తుండగా ఆలయం లోని ఓ మహిళ నైటీ వేసుకొని గర్బగుడి లోకి వచ్చింది. మరో మహిళ…

సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ “కిల్లర్”

Mana Cinema :– “శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ “కిల్లర్” అనే సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన వన్ ఆఫ్…

తిరుపతి మంగళం రోడ్డులో ఉన్నటువంటి శ్రీనివాస హై స్కూల్ ని సందర్శించిన డాక్టర్ షీలా లోకనాథన్

Mana News;- తిరుపతి మంగళం రోడ్డులో ఉన్నటువంటి శ్రీనివాస హై స్కూల్ ని సందర్శించిన డాక్టర్ షీలా లోకనాథన్ ( స్టేట్ వైస్ చైర్మన్ ఉమెన్ ఎంపవర్మెంట్ వింగ్ యాంటీ కరప్షన్ & విజిలెన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) .ఈ సందర్భంగా…

నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు ప్రథమ చిత్రం మన దేశం 75 సంవత్సరాల వేడుకకు ఘనంగా ఏర్పాట్లు

నట రత్న పద్మశ్రీ డా. యన్.టి. రామారావు గారు నటించిన ప్రప్రథమ చిత్రం “మన దేశం” 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా డిసెంబర్ 14వ తేదిన విజయవాడలో ఒక వేడుకను చేయుటకు నిర్ణయించడమైనది. ఆ వేడుక ఏర్పాట్లను గురించి…

ఘనంగా అయ్యప్ప పడింపూజా కార్యక్రమం .

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని ఆరేడు గ్రామానికి చెందిన జనార్దన్ రెడ్డి తన సొంత గృహంలో అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.పురహితులు సంజీవరావు శర్మ, గురు స్వాములు సంగమేశ్వర్ గౌడ్, రమేష్…

వనస్థలిపురంలో ది గ్రానియోస్ కిచెన్ ప్రారంభోత్సవం

ఎల్ బి నగర్ , మన న్యూస్:- ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్లోని రెడ్ ట్యాంక్ రోడ్ లోని రత్నదీప్ సూపర్ మార్కెట్ ఎదురుగా కావ్య,అనూష నేతృత్వంలోని ది గ్రానియోస్ కిచెన్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా…

ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి ప్రజల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలి !

పినపాక నియోజకవర్గం , మన న్యూస్:: ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి, తగినంత మంది సిబ్బందిని నియమించి, ప్రజల రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.…