Author: mananews

వెదురుకుప్పం మండల కేంద్రం లో ఎన్టీఆర్ చిత్రపటాని కి నివాళులు అర్పించిన టిడిపి నాయకులు

Mana News ;- వెదురుకుప్పం మండల కేంద్రంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లోకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళి అర్పించిన వెదురుకుప్పం టిడిపి మండల నాయకులు మోహన్ మురళి ముని చంద్రారెడ్డి నరసింహ యాదవ్ దేవరాజులు నాయుడు బి…

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న కురివికుప్పం యూత్సంక్రాంతి క్రీడా పోటీలలో విన్నర్ రన్నర్స్ కు బహుమతులు అందజేసిన టిడిపి నాయకులు

వెదురుకుప్పం, మన న్యూస్ :- గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని టిడిపి జిల్లా మాజీ కార్యదర్శి వెదురుకుప్పం క్లస్టర్ ఇంచార్జి మోహన్ మురళి అన్నారు ప్రోత్సహిస్తున్న కురివికుప్పం యూత్ ను అభినందించారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కురివికుప్పం యూత్…

సంక్రాంతి సందర్భంగా విజువల్ వండర్ “కుంభస్థలం” టైటిల్ పోస్టర్ విడుదల !!!

Mana News:- ఏకెఎస్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం కుంభస్థలం. రాకీ శర్మన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు, అజార్ షైక్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అజయ్ ఘోష్, అర్చన, దివి, బాహుబలి…

విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన బండి దామోదర్ రెడ్డి

Mana News :- సంక్రాంతి సంబరాలు సందర్భంగా నారాపల్లికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ నీ కలిసేందుకు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ప్రజలు విచ్చేశారు ఈ సందర్భంగా ఈరోజు ఉదయం (14-1-2025) ఆయన స్వగ్రామం అయినటువంటి నారావారి…

తెలుగుదేశం పార్టీ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డా. వి.ఎం.థామస్

వెదురుకుప్పం మన న్యూస్: మండలం చవనపల్లి గ్రామం లో దామోదర్ రెడ్డి నూతనంగా నిర్మాణం చేసిన గోకులం షెడ్ ను ఎమ్మెల్యే థామస్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ క్యాలెండర్ ను దిగువ…

థ్రిల్లర్ మూవీ “హైడ్ న్ సీక్” ఇప్పుడు అహలో స్ట్రీమింగ్ !!!

Mana News:- సహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన హైడ్ న్ సీక్ సినిమా ఇటీవల థియేటర్స్ లో విడుదలై మంచి రివ్యూస్ తో పాజిటీవ్ టాక్ తో ప్రేక్షకాదరణ పొందింది, విశ్వంత్ హీరోగా,…

టోవినో థామస్ తన బ్లాక్‌బస్టర్ పరంపరను కొనసాగిస్తున్నందున ‘ఐడెంటిటీ’ కేవలం 4 రోజుల్లో ₹23.20 కోట్లు వసూలు చేసింది!

Mana News :- కేవలం నాలుగు రోజుల్లనే ప్రపంచ వ్యాప్తంగా ₹23.20 కోట్ల కలెక్షన్లు రాబట్టిన “ఐడెంటిటీ” చిత్రం మలయాళ చిత్ర పరిశ్రమలో కొత్త అంచనాలను నెలకొల్పింది. 2024 సంవత్సరం మలయాళ సినిమాకి ఒక మైలురాయిగా నిలిచింది, అనేక సినిమాలు బాక్సాఫీస్…

లోక కళ్యాణార్థం శ్రీ పద్మావతి పరిణయ మహోత్సవం

ఎల్ బి నగర్. మన న్యూస్ :- సమస్త మానవ కోటి సుఖశాంతులతో జీవించాలని లోక కళ్యాణార్థం తుర్కయంజాల్ మున్సిపాలిటీ బ్రాహ్మణపల్లి పరిణయ కన్వెన్షన్ హాల్లో శనివారం శ్రీ పద్మావతి పరిణయ 9వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించడం…