Author: mananews

అంతా డ్రామా- పోసాని కృష్ణమురళి అనారోగ్యంపై సీఐ కీలక వ్యాఖ్యలు

Mana News :- సినీ నటుడు పోసాని కృష్ణమురళి అనారోగ్యం అంతా డ్రామా అని రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఆయనకు కడప రిమ్స్ లో అన్ని వైద్య పరీక్షలు చేయించామని సీఐ చెప్పారు.…

అన్నదానం 135 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం- సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్

గొల్లప్రోలు 1 మన న్యూస్ :– అన్నదానం 135 వారం కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.135 వారాలు గా దూడల సంతకు వస్తున్న అమ్మకం…

స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణదిశగా ఆంధ్రప్రదేశ్రాష్ట్ర బడ్జెట్ – జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు

గొల్లప్రోలు మార్చి 1 మన న్యూస్ :– శనివారం జనసేన పార్టీ కార్యాలయంలొ జరిగి ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో యన్ డి ఎ ప్రభుత్వం ఆధ్వర్యంలో…

ప్రతి ఒక్కరూ భగవత్ తత్వాన్ని అలవర్చుకోవాలి – ఘనంగా భగవాన్ శ్రీరామకృష్ణల జయంతి వేడుకలు

మన న్యూస్,తిరుపతి,మార్చి 1: భగవాన్ శ్రీ రామకృష్ణుల వారి 190వ జయంతి ఉత్సవాలను స్థానిక రామకృష్ణ మిషన్ కార్యదర్శి సుకృతానంద స్వామి ఆధ్వర్యంలో తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో ఉదయం ఐదు గంటలకు మంగళహారతి సుప్రభాతం వేద పారాయణం ధ్యానంతో ప్రారంభమై…

మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ కు నివాళులర్పించిన టిడిపి నేతలు-పేదలకు అన్నదానం చేసిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ.

మన న్యూస్, తిరుపతి, మార్చి 1:– మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వెంకటరమణ78 వ జయంతి ని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. శనివారం కపిల్ తీర్థం సమీపంలోని…

మహా ఘనంగా జరిగిన మహా భక్తి ఛానెల్ ఈవెంట్!

మన న్యూస్:- . మహాన్యూస్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కాజ సమీపంలోని శ్రీ దశావతార టెంపుల్ గ్రౌండ్స్ లో నిర్వహించిన శివోహం, మహా భక్తి ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి…

“మచంటే మలాఖా” కుటుంబ విలువలతో హృదయాలను గెలుచుకుంది

Mana News :- ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మలయాళ చిత్రం “మచంటే మలాఖా” ఎట్టకేలకు తెరపైకి వచ్చింది మరియు ఇది కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది, మలయాళ సినిమాల్లో కుటుంబ నాటకాలు అరుదుగా కనిపించే సమయంలో, కుటుంబ బంధాలు, ప్రేమ మరియు…

“మచంటే మలాఖా” కుటుంబ విలువలతో హృదయాలను గెలుచుకుంది

మన న్యూస్ :- ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మలయాళ చిత్రం “మచంటే మలాఖా” ఎట్టకేలకు తెరపైకి వచ్చింది మరియు ఇది కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది, మలయాళ సినిమాల్లో కుటుంబ నాటకాలు అరుదుగా కనిపించే సమయంలో, కుటుంబ బంధాలు, ప్రేమ మరియు…

శివభక్తులకు బౌన్స్ కూల్ డ్రింక్స్ పంపిణీ చేసిన నూగుల తిలక్ మరియు చెంచు రెడ్డి.

ఎస్ఆర్ పురం,మన న్యూస్:- ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు క్రాస్ పరిధిలో శ్రీ ఆత్మ లింగేశ్వర స్వామి ఆలయం కు వచ్చే భక్తులకు బౌన్స్ కూల్ డ్రింక్స్ ను బౌన్స్ కూల్ డ్రింక్స్ అధినేత నూగుల తిలక్ ఎంఎన్ సి అధినేత…