అంతా డ్రామా- పోసాని కృష్ణమురళి అనారోగ్యంపై సీఐ కీలక వ్యాఖ్యలు
Mana News :- సినీ నటుడు పోసాని కృష్ణమురళి అనారోగ్యం అంతా డ్రామా అని రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఆయనకు కడప రిమ్స్ లో అన్ని వైద్య పరీక్షలు చేయించామని సీఐ చెప్పారు.…