మారేపల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Mana News:- వెదురుకుప్పం:- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా…

ఘనంగా “ఝాన్సీ ఐపీఎస్” ప్రీ రిలీజ్ ఈవెంట్, నవంబర్ 29న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్.

Mans Cinema:- ఆర్ కె ఫిలిమ్స్ పతాకంపై ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాతగా, బ్యూటీ క్వీన్ లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళంలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన “ఝాన్సీ ఐపీఎస్” చిత్రం ఈనెల 29న తెలుగులో గ్రాండ్…

వైభవంగా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కార్తీక వనభోజనాలు

Mana Cinema:- కార్తీక మాసంలో ప్రతి ఇల్లూ ఓ గుడిగా, ప్రతి గుడీ ఓ పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. ఇక ఏడాదిలో ఎప్పుడు కుదిరినా కుదరకున్నా బంధువులను, ఆప్తమిత్రులను కలిసి వారితో సమయం గడిపేందుకు వనభోజనాలు గొప్ప సందర్భాలు. కార్తీక పురాణంలో వనభోజనాల…

డిసెంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ “ఫియర్”

Mana Cinema:- హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “ఫియర్”. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.‌ సస్పెన్స్…

జ్ఞాన ప్రసూనాంభ సమేత శ్రీ కొండ మల్లేశ్వర స్వామి ఆలయంలో చక్రధర సిద్ధాంతి

వెదురుకుప్పం మనన్యూస్: మండలం పంచాయతీ లో వెలసి ఉన్నటువంటి శ్రీ జ్ఞాన ప్రసూనాంభ సమేత శ్రీ కొండ మల్లేశ్వర స్వామి వారి యొక్క దివ్య క్షేత్రమును నేడు దైవాజ్ఞరత్న డాక్టర్ చక్రధర సిద్ధాంతి ప్రముఖ జ్యోతిష్యులు దర్శించుకోవడం జరిగింది కార్తీకమాసంలో వచ్చేటువంటి…

అర్ధనారీశ్వరి దీపోత్సవం

చిత్తూరు మన న్యూస్:-కార్తీక మాసం పురస్కరించుకొని శ్రీ వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో కాణిపాకం సమీపంలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహా శక్తి క్షేత్రము నందు ఆదివారం నాడు ఏర్పాటు చేసిన కార్తీక అర్ధనారీశ్వర దీపోత్సవం నకు ఆర్య వైశ్యుల నుండి…

గుర్తు తెలియని మెంటల్లీ డిజేబుల్ అబ్బాయికి ఆశ్రమం కల్పించిన మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ బృందం..

సాలూరు నవంబర్25( మన న్యూస్ ):=పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో గుర్తుతెలియని మెంటల్లీ డిజేబుల్ అబ్బాయికి ఆశ్రమం కల్పించిన మీకై.. మేము స్వచ్ఛంద సంస్థ. వివరాల్లోకి వెళ్తే సాలూరు పట్టణం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈ మెంటలీ డిజేబుల్ అబ్బాయికి…

శివరాంపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

సాలూరు నవంబర్25( మన న్యూస్ ):= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో ఉచితంగా గోనె సంచులు, లేబర్ చార్జీలు, రవాణా ఖర్చులు భారం కూడా ప్రభుత్వానిదే మంత్రి సంధ్యారాణి .రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తాం మంత్రి…

గిరి శిఖర గ్రామంలో కంటైనర్ ఆసుపత్రి ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

సాలూరు, నవంబరు25( మన న్యూస్):=పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు సాలూరుమండలంలోగిరిజనులకు డోలిమాతలు తప్పించేందుకే కరడవలసలో కంటైనర్ ఆసుపత్రి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి,కరడవలసలో గిరిజన గర్భిణీలకు సీమంతాలు చేసిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, సాలూరు మండలం కరడవలస పంచాయితీలో…

అర్హులైన ప్రతి ఒక్కరికీ నివాస స్థలం ….. కావలి ఎమ్మేల్యే దగుమాటి కృష్ణా రెడ్డి

కావలి,మనన్యూస్, నవంబర్ 25 :- అర్హులైన ప్రతి ఒక్కరికీ నివాస స్థలం ఇస్తామని, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం కావలి అభివృద్ధి పై స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి…

You Missed Mana News updates

రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ
ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు
నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…