ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఆత్మీయ ఆహ్వానం
మనన్యూస్,తిరుపతి:తెలుగు వత్సరాది ఉగాది తరువాత తిరుపతిలో జరగనున్న క్షత్రియ సోదరుల ఆత్మీయ సమావేశానికి హాజరు కావలసిందిగా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజును టీటీడీ క్షత్రియ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపకులు రుక్మాంగదరాజు, రుద్రరాజు గురు ప్రసాద్ రాజు, భాస్కర్ రాజు, మేక్ మై…