త్రాగునీటి సమస్య పరిష్కారం చేయండి
మనన్యూస్,పాచిపెంట:త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం,ఖాళీ బిందెలతో. నిరసన తెలుపుతూ రోడ్డెక్కిన గొలుగువలస మహిళలు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పాచిపెంట మండలం గురువు నాయుడుపేట పంచాయతీ గొలుగువలసలో దళితులు గిరిజనులు దాదాపు 300 కుటుంబాలు పైగా త్రాగునీటి…