Author: mananews

నియోజకవర్గంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

మనన్యూస్,ఏలేశ్వరం:దుర్గా శ్రీనివాస్ఈ నెల 6వ తారీఖున భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాకినాడ జిల్లా పూర్వపు అధ్యక్షుడు చిలుకూరి రాంకుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయం జరిగిన పత్రికా విలేకరుల…

వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం,,ప్రారంభించిన సి హెచ్ సి సూపర్డెంట్ డాక్టర్ సౌమ్య,

మనన్యూస్,ప్రత్తిపాడు:దుర్గా శ్రీనివాస్ గర్భిణీ స్త్రీలకు,రోగులకు దాహార్తి తీర్చేందుకు వివేకానంద సేవా సమితి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపర్డెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్,వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని అన్నారు.కాకినాడ జిల్లా…

యర్రవరంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమము లో పాల్గొన్న టిడిపి శ్రేణులు

మనన్యూస్,ఏలేశ్వరం:దుర్గా శ్రీనివాస్ ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో ఉదయం నుండి పెన్షన్ల సచివాలయ అధికారుల చేతుల మీదుగా పంపిణీ చేపట్టారు. దీనిలో భాగంగా నూతనంగా మారిన వితంతు పెన్షన్ లను టిడిపి నాయకులు బసా ప్రసాద్, మైరాల కనకారావు సమక్షంలో లబ్ది…

కూరగాయల మార్కెట్ లో మౌలిక వసతులు మెరుగు పరుస్తాం:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుపతి:ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ లో మంగళవారం గేట్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. మార్కెట్ లో క‌నీస వ‌స‌తులు మెరుగుప‌రచనున్నట్లు ఎమ్మేల్యే తెలిపారు. మార్కెట్ లో వినియోగదారులు పరిశుభ్ర వాతవరణంలో కొనుగోలు చేసేలా చూడాలని వ్యాపారులను ఆయన కోరారు.…

అన్నదాత సుఖీభవ అంటూ 139 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం

సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్ మనన్యూస్,గొల్లప్రోలు:అన్నదాత సుఖీభవ అంటూ 139 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.139…

నర్రవాడ వేంగమాంబ గుడిలో పనిచేస్తున్న వ్యక్తి విద్యుత్ ఘాతకానికి గురై మృతి చెందాడు

మనన్యూస్,దుత్తలూరు:నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వెంగమాంబ గుడిలో పనిచేస్తున్న ఉదయగిరి సురేష్ ( 39 ) అను వ్యక్తి కరెంట్ షాక్ తగిలి మరణించారు గత పది సంవత్సరాలుగా వెంగమాంబ గుడిలో…

ముస్లీంల సంక్షేమానికి ఎన్డీఏ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉందిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుపతి:ముస్లీంల సంక్షేమానికి ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు. ఈద్గా మైదాన స‌మ‌స్య‌ను సిఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సిఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల దృష్టికి తీసుకెళ్ళి ప‌రిష్క‌రించేందుకు కృషి చేయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈద్గా…

ఘనంగాహైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగము 2025-2026 ఆవిష్కరణ

మనన్యూస్,కొత్తపేట:తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట అష్టలక్ష్మి ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ వైశ్య యూత్…

ఉదయగిరి, సీతారాంపురంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి ఘన స్వాగతం పలికిన మైనారిటీ సోదరులు..! మనన్యూస్,ఉదయగిరి:రంజాన్ అంటే శాంతి మతసామరస్యానికి, ప్రతీకగా అభివర్ణించారు, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్, ఆదివారం ఉదయగిరి సీతారాంపురం లో జరిగిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు.…

అభాగ్యురాలికి ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

మనన్యూస్:సీతారాంపురం మండలం కేంద్రంలోని పట్టణానికి చెందిన కె నారాయణమ్మ అనారోగ్యంతో బాధపడుతూ తమ ఇబ్బందులను ఆదివారం ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఐదు వేల ఆర్థిక…