Author: mananews

త్రాగునీటి సమస్య పరిష్కారం చేయండి

మనన్యూస్,పాచిపెంట:త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం,ఖాళీ బిందెలతో. నిరసన తెలుపుతూ రోడ్డెక్కిన గొలుగువలస మహిళలు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పాచిపెంట మండలం గురువు నాయుడుపేట పంచాయతీ గొలుగువలసలో దళితులు గిరిజనులు దాదాపు 300 కుటుంబాలు పైగా త్రాగునీటి…

గ్రీన్ హిల్స్ కాలనీ పార్కులో పంచాంగ శ్రవణ కార్యక్రమం.

మనన్యూస్,ఎల్బీనగర్:ఆర్కే పురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ పార్కులో పంచాంగ శ్రవణ కార్యక్రమం అభ్యుదయ మహిళా మండలి, గ్రీన్ హిల్స్ కాలనీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాగోల్ కు చెందిన ఆదిశేష శర్మ పంచాంగ శ్రవణమును శ్రోతులకు వినిపించారు.…

అత్త సొమ్ము..అల్లుడి దానం

నిధులు కేంద్రానివి..సోకులు రాష్ట్రానివి రేషన్ బియ్యం పై రేవంత్ సర్కార్ తప్పుడు ప్రచారం 5కిలోలు కేంద్ర ప్రభుత్వం,1 కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వాటా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి మనన్యూస్,మక్తల్…

చౌద క్రికెట్ లీగ్ సీజన్ – 4ప్రారంభోత్సవం లో పాల్గొన్నఅయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు గారు

మనన్యూస్,గద్వాల:జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాముడన్న సైన్యం ఆద్వర్యంలో SC COLONY లో చౌద క్రికెట్ లీగ్ సీజన్ – 4 ప్రారంభోత్సవం లో అయిజ మండల సింగిల్…

నేషనల్ EMT DAY వేడుకలు

మనన్యూస్,ఏప్రిల్ 2 NRPT దేశవ్యాప్తంగా ఏప్రిల్ 2న నేషనల్ EMT డే కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. అత్యవసర సమయంలో అంబులెన్స్ లో పనిచేస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ లు ప్రమాద బాధితులని హాస్పిటల్ చేర్చేలోపు అంబులెన్స్ గోల్డెన్ అవర్స్ లోనే…

పేద ప్రజలకు ఉగాది పండుగ కానుకగా ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీత్వరలోనే అర్హులైన వారికి నూతన రేషన్ కార్డుల పంపిణీ,,పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల…

షూటింగ్ పూర్తి చేసుకున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బ్లడ్ రోజస్ !!!

Mana News :- టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో కె,నాగన్న మరియు కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కె నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. ఈ చిత్ర ప్రెస్…

విద్యార్థుల భూమిపైకి బుల్డోజర్లా..మూగజీవుల ప్రాణాలు తీస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం

ఖబర్దార్ రేవంత్ సర్కార్ హెచ్.సి.యు. భూముల జోలికొస్తే రాష్ట్ర ప్రభుత్వం పతనం తప్పదు మనన్యూస్,కామారెడ్డి:జిల్లా కేంద్రంలో భారతీయ విద్యార్థి మోర్చా (BVM) విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది,ఈ సందర్భంగా భారతీయ విద్యార్థి మోర్చా BVM కామారెడ్డి…

తపాల ఆఫీసు నూతన భవనం ఓపెనింగ్

Mana News :- కలిగిరి న్యూస్ :- నెల్లూరు జిల్లా కలిగిరి మండలం సిద్దనకొండూరు గ్రామంలో గత 40 సంవత్సరముల నుంచి తపాలా సర్వీసులు చుట్టుపక్కల ప్రజలకి అందించడం జరుగుతుంది.ఇప్పుడు ఆ భవనము కాస్త శిథిలా వ్యవస్థకి చేరటం వల్ల సిద్ధన…

ఆ 400 ఎకరాలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అటవీశాఖకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం

Mana News :- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూ వివాదంపై తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కంచ గచ్చిబౌలి భూములపై నిజ నిర్ధారణ నివేదిక పంపాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు అటవీ, పర్యావరణ శాఖ సమాచారం…