సీతాలమ్మ బొడ్డురాయి ప్రతిష్ట కార్యక్రమనికి కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ 15000 రూపాయలు విరాళం…
కొమ్మి గ్రామ హరిజనవాడలో శనివారం నుంచి సోమవారం వరకు జరగబోయే సీతాలమ్మ బొడ్డు రాయి ప్రతిష్ట కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్టు అధినేత వెంకటాద్రి నాయుడు, ట్రస్టు సభ్యులు చెరుకూరి నవీన్ లకు ఆహ్వానం.. కొండాపురం,…