రోడ్డు ప్రమాదంలో గాయపడిన మేఘనను పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

దూబగుంట దుర్ఘటన బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాకర్ల సురేష్..మృతుల కుటుంబానికి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున 1లక్ష రూపాయలు ఆర్థిక సహాయం..గాయపడిన పాపకు కోలుకునే వరకు నెలవారీ 5 వేలు సహాయం — ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! కలిగిరి,దూబగుంట అక్టోబర్…

కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా,ఉదయగిరి నియోజకవర్గం లో మేకపాటి రాజగోపాల్ రెడ్డి,భారీ ర్యాలీ,,”!

ఉదయగిరి, అక్టోబర్ 25 :(మన ధ్యాస న్యూస్):// వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు,అక్టోబర్ 28, ఉదయం 10 గంటలకు,ఉదయగిరి లోని మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు,ఉదయగిరి…

చామదల గ్రామంలో దంపూరి మల్లి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.50,000 ఆర్థిక సహయం..!!

వరద బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.50,000 ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కాకర్ల. జలదంకి అక్టోబర్ 25 :(మన ధ్యాస న్యూస్):// ఇటీవల జలదంకి మండలంలోని చామదల పంచాయతీ…

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రజా నాయకుడే మన కాకర్ల సురేష్..!

ప్రజల సమస్యలకు వెంటనే స్పందించే సేవా తపన గల నాయకుడు – ఎమ్మెల్యే కాకర్ల..! ప్రజల కోసం, కార్యకర్తల కోసం నిరంతర కృషి – ప్రజానాయకత్వానికి ప్రతీక అంటున్న కాకర్ల..! వింజమూరు అక్టోబర్ 25 +(మన ధ్యాస న్యూస్):// తెలుగుదేశం పార్టీ…

నర్రవాడలో ఘనంగా నాగుల చవితి వేడుకలు.!!!

దుత్తలూరు,నర్రవాడ, అక్టోబర్ 25 : మన ధ్యాస న్యూస్:// నర్రవాడ గ్రామంలో శనివారం ఘనంగా నాగుల చవితి వేడుకలు నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని నాగదేవతను భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. పుట్టల వద్ద పాలు, సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.…

గుండెపోటుతో విఆర్ఓ మృతి..సంతాపం తెలిపిన తాసిల్దార్ ,రెవెన్యూ సిబ్బంది…

ఉదయగిరి, అక్టోబర్ 24 (మన ధ్యాస న్యూస్):// ఉదయగిరి స్థానిక సచివాలయం బిట్టు 1, లో పనిచేస్తున్న విఆర్ఓ జాఫర్ సాహెబ్ గుండెపోటుతో మృతి చందడంతో విషాదం నెలకొంది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఉండంగా అయినా సరే విధులకు హాజరడం తన ఆరోగ్య…

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , ఫోన్ ద్వారా స్వయంగా మాట్లాడి ధైర్యం చెప్పిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,..!

బస్సు ప్రమాదంలో మృతి చెందిన గోళ్ల రమేష్ కుటుంబాన్ని ఫోన్ప ద్వారా రామర్శించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ..!బాధిత కుటుంబానికి అండగా ఉంటానని వెంకయ్య నాయుడు హామీ..! వింజమూరు అక్టోబర్ 24 :(మన ధ్యాస న్యూస్ ):// హైదరాబాదు నుండి…

కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటన, దురదృష్టకరం.. అత్యంత బాధాకరం.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!!

కర్నూలు బస్సు ప్రమాదంలో వింజమూరు మండలం గోళ్ల వారిపల్లె గ్రామానికి చెందిన నలుగురు మృతి..!ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్త ఇద్దరు పిల్లలు సజీవ దహనం..గోళ్ల వారి పల్లెలోని వారి కుటుంబాన్ని పరామర్శించిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్..!జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో…

కర్నూల్ బస్సు యాక్సిడెంట్ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి…

కర్నూల్, వింజమూరు, అక్టోబర్ 24 :(మన ధ్యాస న్యూస్ ప్రతినిధి నాగరాజు):// కర్నూల్ జిల్లా బస్సు ప్రమాధంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు, వీరు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చాకలి కొండా గ్రామఓ గొల్లవారిపల్లికి చెందిన, గోళ్ళ రమేష్,…

కర్నూలు బస్ ప్రమాదంపై బొల్లినేని తీవ్ర విచారం..!!

ఉదయగిరి అక్టోబర్ 24 :(మన ధ్యాస న్యూస్):/// కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్ ప్రమాదం ఉదయగిరి నియోజకవర్గం వాసులను విషాదంలో ముంచింది. వింజమూరు మండలం చాకలికొండ పంచాయతీకి చెందిన గోళ్ల రమేష్, గోళ్ల అనూష దంపతులు, వారి ఇద్దరు పిల్లలు…

You Missed Mana News updates

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!
రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం
ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?