దుంప వారి పల్లె లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి యువ నాయకుడు గోదాసుందర్ రెడ్డి.
ఉదయగిరి ఆగస్టు 01 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. ఉడయగిరి మండలంలోని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు మాజీ ఏఎంసి చైర్మన్ మరియు మాజీ టిడిపి రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి సూచనలతో తిరుమలాపురం పంచాయతీ పరిధిలోని సుజాత…