Author: KARRANAGARAJU

విజయవాడలో స్థిరపడిన ఉదయగిరి నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమావేశం విజయవంతం..

విజయవాడ, జనవరి 21,మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె). విజయవాడలోని రివర్ వ్యూ హోటల్‌లో నిర్వహించిన ఉదయగిరి నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమావేశం ఘనంగా విజయవంతమైంది.విజయవాడలో స్థిరపడిన ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్…

82 లక్షల రూపాయలతో రావిపాడు గ్రామానికి లింక్ రోడ్డు మంజూరు.

ఎమ్మెల్యే కాకర్ల కి కృతజ్ఞతలు తెలియజేసిన రావిపాడు యువత, గ్రామ ప్రజలు. వింజమూరు,జనవరి14,మన న్యూస్,(నాగరాజు కె). తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు రావిపాడు గ్రామానికి చెందిన యువత ఉత్సాహంగా పాల్గొని,ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ,ఘనంగా,సన్మానించారు.తమ గ్రామానికి ఎన్నో…

బుధవారం కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో సుమారు 60 ముస్లిం కుటుంబాలకు పిండి వంటలు పంపిణీ చేసిన కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు.

కొండాపురం,జనవరి 14,మన న్యూస్,(నాగరాజు కె ). కొండాపురం మండలం లోని గత మూడు సంవత్సరాలుగా కోడె చారిటబుల్ ట్రస్ట్ పేదలకి అండగా ఉంటుందని, సుమారు 60 మంది ముస్లిం సోదరులకు పిండి వంటలు పంపిణీ చేశామని కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్…

రేపు గూడూరు కి విచ్చేస్తున్న పోలీస్ సింహం జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల.నెల్లూరు జిల్లా ఎస్పీ ముందు గూడూరు లో ని సమస్యలు. పరిష్కారం అవుతాయా?

గూడూరు, మన న్యూస్, జనవరి 05,(నాగరాజు కె). గూడూరు లోని ధాబాలలో విచ్చలవిడిగా మద్యం ప్రియులు. అర్ధరాత్రి దాటినా ధాబాలలో మద్యం ప్రియులు మద్యం సేవించినా అడిగే నాథుడే లేడు. ఎందుకంటే నెల నెలా లక్షలు రూపాయలు మామూళ్లు రూపం లో…

వింజమూరు ఎంపీపీ మరోసారి టిడిపి కైవసం.వింజమూరు ఎంపీపీ గా వనిపెంట హైమావతి ఏకగ్రీవం..

వనిపెంట హైమావతిని ఎం పీ పీ గా ప్రతిపాదించిన మండల ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య.ఎంపీపీగా హైమావతిని బలపరిచిన ఉపాధ్యక్షురాలు బసిరెడ్డి సుమలత.నాటకీయ పరిణామాల మధ్య ఎంపీపీ ఎన్నిక.. వింజమూరు,జనవరి 05,మన న్యూస్,(నాగరాజు కె ) రాజకీయ నాటకీయ పరిణామాల మధ్య గత…

పెరటి కోళ్లను పంపిణీ చేసిన..ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్..

పెరటి కోళ్ల పెంపకం లాభదాయకం.. పొదుపు మహిళలకు చక్కని అవకాశం..ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి.. కుటుంబాలకు భరోసాగా నిలవండి.. వింజమూరు, జనవరి 5,మనన్యూస్,(నాగరాజు కె ) పెరటి కోళ్ల పెంపకం లాభదాయకమని,పొదుపు మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఉపాధి పొందాలని…

2025లో జరిగిన సంక్షేమం రాష్ట్ర చరిత్రలో అద్భుతం,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతి కుమారి.

రికార్డు స్థాయిలో దాన్యం కొనుగోలు..జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతి కుమారి వరికుంటపాడు జనవరి 3,మన న్యూస్ (నాగరాజు కె ) గత సంవత్సరం 2025లో జరిగిన సంక్షేమం రాష్ట్ర చరిత్రలో ఒక అద్భుతం అని జిల్లా గ్రంథాలయ సంస్థ…

అన్నదాతకు స్వామి చిత్రపటాన్ని అందజేస్తున్న ధర్మకర్త సూర్యనారాయణ.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం వరికుంటపాడు జనవరి 3, మన న్యూస్, (నాగరాజు కె). వారికుంటపాడు మండలం వైకుంటపురం గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు…

శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయంలో టిడిపి నాయకుల ప్రత్యేక పూజలు.

వరికుంటపాడు, జనవరి 03,మన న్యూస్,(నాగరాజు కె). వరికుంటపాడు మండల పరిధిలోని పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయంలో శనివారం పౌర్ణమి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోత్రనామాలతో…

కోడే వెంకట్రావు చారిట్రబుల్ ట్రస్ట్ ఆదర్వంలో పేదలకు ఆర్థిక సాయం.

కొండాపురం, మన న్యూస్, జనవరి 02,(నాగరాజు కె). శ్రీ పోట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం భీమవరప్పాడు గ్రామ సర్పంచ్ చాగంటి కృష్ణ గ్రామంలో నీ ఎస్సి కాలనీ చెందిన గోసాల చిన్న రామయ్య, కీ మరియు గోసాల…