తేలంగాఐ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన బీసీ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు కామ్ముని సుదర్శన్
మన తెలంగాణ జనవరి 03:25, కామారెడ్డి జిల్లా లింగంపేట్ , కామారెడ్డి జిల్లా బీసీ సంఘం అధ్యాపక సంఘం అధ్యక్షులు కామ్ముని సుదర్శన్, రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ అధ్యాపక సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఆయన మాట్లాడుతూ దేశ మొట్టమొదటి మహిళా…
కార్మికులకు బిందర్లో ఉచిత రక్త పరీక్షలు
మన న్యూస్ డిసెంబర్ 29:24, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం భవన&ఇతర నిర్మాణ రంగాల కార్మిక శాఖ ఆధ్వర్యంలో సి ఎస్ సి వాళ్లు ఎల్లారెడ్డి లోని బిందర్ లో కార్మికులకు రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇందులో కార్మిక నాయకులు…
ఇ పాస్ ద్వారా ఎరువులు విక్రాయించాలి
మన న్యూస్ డిసెంబర్ 28:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మండల కేంద్రంలో ఈ పాస్ యంత్రాల ద్వారానే ఎరువులు విక్రయించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి అనిల్ కుమార్ అన్నారు ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న ఎరువుల దుకాణాలతో…
నాగన్న మెట్ల బావిని సందర్శిచిన కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గండం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి
మన న్యూస్ లింగంపెట్ డిసెంబర్ 25:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం,మండల కేంద్రం లో నాగన్న మెట్ల బావిని కుటుంబ సభ్యులతో సందర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ, మాట్లాడుతూ, అక్కడ కట్టడాలు పరిశీలించారు నాగన్న మెట్ల బావిని పర్యటక…
నాగన్న మేట్ల లో బావి సందర్శించిన మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి
మన న్యూస్ లింగంపెట్ డిసెంబర్ 25-:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మండల కేంద్రంలో గల నాగన్న మెట్ల బావిని కుటుంబ సభ్యులతో సందర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ, అక్కడ కట్టడాలు పరిశీలించారు నాగన్న మెట్ల బావిని…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు
మన న్యూస్, డిసెంబర్ 25-2024, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన ఏసు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయం. ఏసు క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ క్రైస్తవ సోదర,…
దొంగ తనం కేసులో నిందితుడు ఆరేస్టు
మన న్యూస్ డిసెంబర్ 24:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం నల్లమడుగు,గ్రామానికి చెందిన అబ్దుల్ రహీం ఇంట్లో తన బావమరిది ఇంట్లో ఫంక్షన్ ఉండగా తేదీ 18.12.2024 నాడు వెళ్లగా ఇంటి లో ఎవ్వరు లేని సమయంలో రాత్రి పూట గుర్తు…
సొసైటీ సి వో కు వినతిపత్రం
మన న్యూస్ డిసెంబర్ 24:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శెట్పల్లి గ్రామని చేందిన కుమ్మరి సిద్దయ్య తండ్రి బాలరాజయ్య వయస్సు (56) హైదరాబాద్ లో జరిగిన బస్సు ప్రమాదం లో మరణించిన కుమ్మరి సిద్ధయ్య . కు సంబంధించిన ఇన్సూరెన్స్…
మదన్మోన్ ట్రస్ట్ ఉచిత అంబులెన్స్ సర్వీస్
మన న్యూస్ లింగంపెట్ డిసెంబర్ 24:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ , కొర్పుల్ గ్రామానికి చెందిన అర్చన కి చెస్ట్ పెయిన్ రాగా వెంటనే మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్ లో కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది.
శేట్పల్లి వాసి హైదరాబాదులో మృతి.
మన న్యూస్ లింగంపెట్ డిసెంబర్ 23:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శెట్పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సిద్దయ్య వయస్సు (56) శెట్టిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సిద్దయ్య గత కొంతకాలంగా కుత్బుల్లాపూర్ సూరారం కాలనీలో నివాసం ఉంటున్నారు పనుల నిమిత్తము…