క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎస్ ఎస్ దీపక్ ప్రజ్ఞ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు

గద్వాల జిల్లా (మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 12 జోగులాంబ గద్వాల జిల్లా
ఎర్రవల్లి చౌరస్తా క్రికెట్ పోటీలు ఈ కార్యక్రమంలో దీపక్ ప్రజ్ఞ మాట్లాడుతూ
ప్రతి క్రీడాకారుడు అంకితభావంతో రాణించాలని రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడానికి వ్యాయామం అవసరమని అన్నారు ఈ సందర్భంగా అలంపూర్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ఈ క్రికెట్ పోటీలకు ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ క్రీడాకారులందరూ అత్యుత్తమ ప్రదర్శన చేయాలని చాలామంది యువత మత్తుకు బానిసగా మారి ఆరోగ్యవంతమైన జీవితం జీవించాల్సిన వయసులో అనారోగ్య బారినపడి వ్యసనాలకు దూరంగా ఉండాలని వ్యాయామ క్రీడలు అలవాటు చేసుకోవడం వలన క్రీడా స్ఫూర్తిని కలిగి ఉంటారని ఇంతటి మంచి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఈ గ్రామ హనుమాన్ యూత్ సోదరులు అందరికీ నిండు కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ యొక్క క్రీడలను ఓపిక సహనం తో పాటు ఆడుకోవాలని ఎలాంటి అవాంఛన ఘటనకు చోటు ఇవ్వకుండా జరుపుకోవాలని క్రీడాకారులకు అందరికీ శుభాకాంక్షలు తెలియపరచారు..ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ దీపక్ ప్రజ్ఞ జోగులాంబ గద్వాల జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, 10వ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య , అలంపూర్ తాలూకా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జోగుల రవి , ఎర్రవల్లి మండల అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ , మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప , వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ , అడ్డాకుల రాము, పెద్దలక్ష్మన్న, ఆలయ ధర్మకర్త నాగ శిరోమణి , జోగుల సరస్వతి , జగన్మోహన్ నాయుడు , గోపాల్ , రాజకుమార్ , కృష్ణ కాంత్ , సబ్ ఇన్స్పెక్టర్ రాజు , కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎర్రవల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!