ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ చొరవతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకు ఆమోదం

మన న్యూస్, ఎస్ఆర్ పురం గంగాధర నెల్లూరు :- వెదురుకుప్ప మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి 17 కోట్ల 82 లక్షల 50 వేల రూపాయలతో మంజూరు చేయించిన గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.ఎం థామస్ నేడు అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలని ముఖ్యమంత్రి కి తెలియజేశారు. వెంటనే ఆయన స్పందిస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకు ఆమోదం తెలిపారు. ఈy సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని పరిశ్రమల హబ్బు గా ఏర్పాటు చేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.ప్రతి మండలంలో ఒక పరిశ్రమను ఏర్పాటుకు వివిధ కంపెనీలతో చర్చించడం జరిగిందని అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని అన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి అభివృద్ధి పనుల పేరుతో శంకుస్థాపన చేసి గాలికి వదిలేసారని మండిపడ్డారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల శంకుస్థాపన చేసి ఐదు సంవత్సరాలుగా ఎటువంటి పనులు చేయలేదు అక్కడ శంకుస్థాపన పేరుతో రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి 17 కోట్ల 82 లక్షల 50 వేల నిధులు ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు ఆమోదం తెలపడం జరిగిందన్నారు. అనంతరం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎమ్మెల్యే డాక్టర్ వి. ఎం థామస్ కు అభినందనలు తెలిపారు.

  • ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ కు కృతజ్ఞతలు తెలిపిన నియోజకవర్గ ప్రజలు
  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!