

మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం ఉత్తనూర్ గ్రామం లో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ ధన్వంతరి వేంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం ద్వార అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు.సంకాపురం మజీ సర్పంచ్ సుజాతమ్మ. దర్శించుకున్నారు.దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.అయిజ పట్టణ,మండల ప్రజలంతా ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామివారిని వేడుకున్నారు.