పిల్లిగుండ్ల కాలనీ అసాంగిక కార్యక్రమాలకు నిలువెత్తు అడ్డా

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రం లో ఉన్న పిల్లిగుండ్ల కాలనీ కి అతి సమీపంలో అయిజ రహదారికి పొదలతో ఉన్న చిన్న అడవి ప్రాంతం లాగ ఉన్న ఈ ప్రాంతం లో ప్రతి నిత్యం చీకటి అయిందంటే చాలు మద్యం సేవించే మందు బాబులకు మంచి అడ్డాగా ఉంది అని చెప్పుకోవడములో సందేహమే లేదు అలాగే అయిజ వైపు వెళ్ళే వాహన ప్రయాణికులకు కూడ మంచి స్థలం కూడ ఈ ప్రాంతం లో ఆడవాళ్లను తీసుకొని వచ్చి వ్యభిచారం వారి సెక్స్ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళ అనుకూల స్థలముగా ఉందని సందేహేమే లేదు అయితే ఈ ప్రాంతం నుండి పిల్లిగుండ్ల కాలనీ లో ఉన్న కుటుంబ వాసులు కాలనీ కి వెళ్ళాలి కాని ఈ సమయంలో ఇలాంటి అసాంగిక కార్యక్రమములు ఎదురుకొంటూ భయం తో గృహలకు చేరుకోవాలి ఏ సమయంలో ఏమి జరుగుతుందో అనే భయం తో ప్రాణాలు అరచేతులో పెట్టుకొని కాలనీ వాసులు కాలనిలోకి వెళ్ళాలి మద్యం సేవించే మందు బాబులు కార్లల్లో. ద్విచక్రవాహనాలల్లో వస్తూ ఇక్కడ అసభ్యంకరమై పనులు జరిగిస్తువుంటారు అలాగే ఎక్కడ నుండో ఆడవాళ్ళ ను తీసుకొని వచ్చి ఈ ప్రాంతం లో సెక్స్ పరంగా వ్యభిచారం జరిగిస్తువుంటారు అంతమాత్రమే కాదు ఈ పిల్లిగుండ్ల కాలనీ లో చెప్పుకోలేని అక్రమాలకు అసాంగిక కార్యక్రమాలకు వాస్తవికమైన అడ్డాగా అని చెప్పుకోవడములో సందేహం లేదు అని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు జిల్లా ప్రజా ప్రతినిధులకు అలాగే పోలీస్ అధికారుల కండ్లకు కనబడటం లేదా లేకపోతే చూసి చూడనట్లు చోద్యం చూస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి ఇలాగే ఎలాంటి చర్యలు తీసుకొని విదంగా ఉండి కాలయాపన చేస్తూ తమాషా చూస్తువుంటే ముందు రోజులలో భయంకరమైన సంఘటనలు. ప్రమాదాలు అలాగే కాలనీ వాసుల స్త్రీ లపై ఆగత్యాలు జరిగే అవకాశాలు ఉండవచ్చు అని కాలనీ ప్రజలు భయందోళనకు గురి అయ్యి అరోపించడం జరిగింది ఇట్టి విషయం లో సంబంధిత ప్రజా ప్రతి నిధులు. పోలీస్ అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు

  • Related Posts

    పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్.

    మన ధ్యాస,నారాయణపేట జిల్లా:- పరిధిలోని మఖ్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ విధులు స్వీకరించిన అనంతరం మంగళవారం ఉదయం మఖ్తల్ పట్టణం 10వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా…

    800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐ పి ఎస్ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి