

మనన్యూస్:కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్ స్టోర్స్ అసోసియేషన్& బుక్ సెల్లర్స్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు కొనసాగడం జరుగుతుందని,ఏకగ్రీవంగా సభ్యులు తీర్మానించడం జరిగింది.ఆసోసియేషన్ అధ్యక్షలుగా కొమ్మ శ్రీనివాస్-గణేష్ జనరల్ స్టోర్స్ బుక్ సెల్లర్స్,ప్రధాన కార్యదర్శిగా గంప సుధాకర్ తిరుమల జనరల్ స్టోర్స్ బుక్సెల్లర్స్,కోశాధికారిగా గంప ప్రసాద్-కృష్ణ ప్రసాద్ బుక్ సెల్లర్స్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.