పత్రిక విలేకరుల పైన దాడులను ప్రజలంతా ఖండించాలి.

మన న్యూస్: పాచిపెంట డిసెంబర్15 పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభం పత్రిక రంగం అటువంటి పత్రిక రంగంలో పనిచేస్తున్నటువంటి పాత్రికేయుల పైన దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా పాచిపెంట మండల కేంద్రంలోని. గాంధీ బొమ్మ వద్ద ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా విలేకరుల పైన దాడులు సరైనవి కాదని, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటి వ్యవస్థ పత్రిక రంగమని అటువంటి వ్యవస్థ పైన పనిచేస్తున్నటువంటి సమస్యలను వెలికి తీసి ప్రజలకి చైతన్యం కలిగించినటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం దశాదిశా నిర్దేశం చూపించినటువంటి పత్రిక రంగం పైన దాడులు సరైనవి కాదని దీనిపై కఠినంగా చట్టాలు తీసుకొచ్చి భవిష్యత్తులో దాడులు జరగకుండా చూడాలని దాడులు చేసినటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.కడపలో సాక్షి విలేకర్ పని అయితేనేమి అలాగే టీవీ9 విలేకరిపైన మోహన్ బాబు దాడి అయితే నేమి అంతకుముందు కూడా అనేకమంది విలేకరులపై దాడులు చేయడం సిగ్గుచేటని దీన్ని ప్రజలంతా కూడా ఖండించాలని భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు విలేకరులకు అండగాపని చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు ఆకుల వసంతరావు మాధవరావు గిరిజన సంఘ నాయకులు కొర్ర శ్రీనివాసరావు సూక్రరు ఎర్రయ్య వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సుర్రు రామారావు డివైఎఫ్ఐ నాయకులు ఎస్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.విలేకరులపై దాడులను ప్రజాస్వామ్యవాదులు ప్రజలు తీవ్రంగా ఖండించాలని కోరారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు