ఆరోగ్యంగా ఉండాలంటే క్రిడాలు ఎంతో అవసరం

మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 11 జోగుళాంబ గద్వాల గద్వాల పట్టణంలో పోలీస్పో లీస్ అధికారులు,సిబ్బంది విధులను బాధ్యతా తో నిర్వర్తించడం తో పాటు దృఢంగా ,ఆరోగ్యంగా ఉండటం కూడ ప్రదానం అనీ ,అందుకు వాలీబాల్ వంటి క్రిడాలు సిబ్బంది దృఢంగా ఉండేందుకు ఎంతో ఉపయోగపడతాయి అని జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు IPS అన్నారు. జిల్లా పోలీస్ సాయుధ దళ కార్యాలయ ఆవరణలో పోలీస్ అధికారులకు,సిబ్బందికి అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టు ను ఈ రోజు జిల్లా ఎస్పీ సాయుధ దళ డి.ఎస్పి నరేందర్ రావు తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు,సిబ్బంది విధులను బాధ్యతా తో నిర్వర్తించడం తో పాటు ఫిజికల్ గా దృఢంగా , మరియు ఆరోగ్యంగా ఉండటం కూడ ప్రదానం అనీ,అందుకు వాలీబాల్ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటేనే చేసే పనులలో శ్రద్ద చూపగలరని ఎస్పీ అన్నారు. పోలీస్ సిబ్బంది అధికారులు ఫిజికల్ గా ధృడంగా ఉండటం తో పాటు తమ ఆరోగ్యం ను కాపాడుకుంటూ వారి కుటుంబ సభ్యులు కూడ హెల్తీ గా ఉండేటట్లు చూసుకోవాలని, పోలీస్ సిబ్బంది కీ క్రీడలు నిజ జీవితంలో ఒక బాగంగా ఉండాలని , అందుకు ఎల్లప్పుడూ క్రీడలను ప్రోత్సహించాలని పోలీస్అ ధికారులకు,సిబ్బందికి సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టు లో రోజు సాధన చేయలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి , అర్ ఐ వెంకటేష్, అర్ ఎస్సై లు రామకృష్ణ, విజయ్ భాస్కర్, సాయుధ దళ సిబ్బంది సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    మన ధ్యాస ,నిజాంసాగర్, ( జుక్కల్ ) పెద్దకొడప్ గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో రూ.44 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి…

    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మూడు ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు.నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామానికి చెందిన ఒక ట్రాక్టర్‌ను నిన్న అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.మాగి గ్రామ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    • By RAHEEM
    • November 18, 2025
    • 2 views
    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్

    • By RAHEEM
    • November 17, 2025
    • 7 views
    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్