బసన్నపల్లి గ్రామానికి చెందిన ఎస్సీల భూమి కబ్జా

మన న్యూస్: కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బసన్నపల్లి గ్రామానికి చెందిన ఎస్సీల భూమిని అదే గ్రామానికి చెందిన కాటీపల్లి ఎల్లారెడ్డి,కాటిపల్లివెంకట్ రెడ్డి,హన్మారెడ్డి, కాటిపల్లి లక్మి, రాజంపేట గ్రామ శివారులో గల స సర్వేనెంబర్ 577 లో 11 ఎకరాల 4 గుంటల భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని తెలిపారు .ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బసన్నపల్లి గ్రామానికి చెందిన వేముల మహేందర్, వేముల గంగారం, వేముల రాజయ్య మాట్లాడుతూ రాజంపేట గ్రామ శివారులో సర్వేనెంబర్ 577లో 11 ఎకరాల 4 గుంటల భూమి 1978,1979 సంవత్సరాల నుండి మా తాత ముత్తాతల పేర్ల పైన ఉండేదని 2014,2015 సంవత్సరంలో మా గ్రామానికి చెందిన కాటిపల్లి ఎల్లారెడ్డి, కాటీపల్లి హన్మరెడ్డి ,లక్ష్మి , వెంకట్ రెడ్డి అక్రమంగా వారి పేర్ల పైన రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని ఇట్టి విషయం పైన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ,జిల్లా కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు .పహానిలో వేముల అంటే ఎస్సీల కిందికి వస్తుందని, అది మా గ్రామంలో అందరికీ తెలిసిన విషయమే అన్నారు. వాళ్లు వేముల కాటిపల్లి వెంకట్ రెడ్డి,హన్మారెడ్డి ,లక్ష్మి ఎల్లారెడ్డి పేర్లతో పహానిలోకి పేరులను మార్చుకొని తర్వాత వారి పైన మొత్తం 11 ఎకరాల 4గుంటల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని తెలిపారు. అప్పుడున్న అధికారుల నిర్లక్ష్యంతో డబ్బులకు కక్కుర్తి పడి వారి పైన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దయచేసి ఇప్పుడున్న అధికారులు ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని మా భూమి మాకు రిజిస్ట్రేషన్ చేపించే బాధ్యత తీసుకోవాలని కోరారు.

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి  స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం