కావలి మండలం కొత్త పల్లి గ్రామంలో పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స….

కావలి, నవంబర్ 06 మన ద్యాస న్యూస్ ://

నెల్లూరు జిల్లా కావలి మండలంలోని కొత్తపల్లి గ్రామం లో గురువారం రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్ జి ఎమ్ ) సౌజన్యంతో పశువులకు ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిఖరము నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో జిల్లా పశు గణాభివృద్ధి సంఘం ఈవో శ్రీనివాసు రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పశువులకు లింగ నిర్ధారిత వీర్యం ఉపయోగించి 90% పైగా ఆడదోడలను పొందవచ్చని ఆయన తెలిపారు. కావలి డివిజన్ పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు మల్లారెడ్డి ఈ శిఖరాన్ని ప్రారంభించి పశువులను ఎద లక్షణాలు గుర్తించి కృత్రిమ గర్భధారణ చేయించాలని ఆయన కోరారు.అనంతరం కావలి ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు కామేశ్వరరావు మాట్లాడుతూ పాడి రైతులు ఏడాదికి ఒక దూడ పొందే విధంగా యాజమాన్య పద్ధతులు పాటించాలని తెలియజేశారు.అనంతరం స్థానిక పశు వైద్యాధికారి డివిఆర్ నాయక్ పశువులలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ (ఇ టీ ) పద్ధతి ద్వారా మేలు జాతి దూడలను పొందవచ్చని తెలిపారు. ఈ శిఖరంలో 55 దూడలకు నట్టుల నివారణ చేశారు. 28 సాధారణ చికిత్సలు నిర్వహించారు. ఈ గర్భకోశా చికిత్స శికరానికి స్థానిక నాయకులు పాటబండ్ల వెంకటేశ్వర్లు, చీమ్మిలి వెంకటేశ్వర్లు(రాయుడు ), యర్రా మాధవరావు, గోపాలమిత్ర మాల్యాద్రి, సిబ్బంది, రైతు లు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    కలిగిరి ఆర్ అండ్ బి బంగ్లా నందు ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ 69వ వర్ధంతి..

    కలిగిరి, మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 06,(కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 96వ వర్ధంతిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మేకపాటి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర