ఏపిఎం వి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో “ఉద్యమ్ ఆధార్” క్యాంప్ నిర్వహణ.

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): మండల కేంద్రమైన శంకవరం గ్రామంలో వెలుగు కార్యాలయం నందు శుక్రవారం “ఉద్యమ్ ఆధార్ నిర్వహించబడింది ఈ కార్య ‘క్రమాన్ని ఏపిఎం వి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జిల్లాస్థాయి అధికారులు హాజరై మాట్లాడుతూ ఉద్యమ్ ఆధార్ అనేది భారతదేశంలోని సూక్ష్మ, చిన్న, మరియు మధ్య తరహా పరిశ్రమలు (ఎమ్ఎస్ఎంఈఎస్) తమ వ్యాపారాలను సులభంగా, ఉచితంగా, ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి రూపొందించిన ఒక కేంద్ర ప్రభుత్వం ప్రమాణిత రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఈ ఎమ్ఎస్ఎంఈఎస్ రిజిస్ట్రేషన్ ద్వారా పలు ప్రయోజనాలు పొందగలవు, వీటిలో సులభమైన బ్యాంక్ సేవలు పొందడం, ప్రభుత్వ పథకాలలో భాగం కావడం, వ్యాపార గుర్తింపు పొందడం వంటి అంశాలు ముఖ్యంగా ఉన్నాయి. అని తెలిపారు. ఈ క్యాంప్ లో స్థానిక వ్యాపారస్తులు తమ. ఎమ్ఎస్ఎంఈఎస్ వివరాలను నమోదు చేసుకొని, ఆన్లైన్ సర్టిఫికేట్ పొందే అవకాశం కలుగుతుంది. అలాగే, కొత్తగా వ్యాపారం ప్రారంభించదలచిన వ్యాపారస్తులకు కూడా అన్ని వివరాలు, సలహాలు అందించబడతాయి., ఏపీఎం వి. శ్రీనివాస్ మాట్లాడుతూ, “ప్రతి ఎమ్ఎస్ఎంఈఎస్ వ్యాపారం ఉద్యమ్ ఆధార్ ద్వారా అధికారిక గుర్తింపు పొందడం చాలా అవసరం. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో వ్యాపార వృద్ధికి ప్రోత్సాహం కలుగుతుంది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది పలువురు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!