యదేచ్ఛగా ఇసుక దోపిడికలెక్టర్ ఆదేశాలు బేకాతర్

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ సూచనలతో జారీ చేసిన జిల్లా కలెక్టర్ ఆదేశాలకు తూట్లు పొడుస్తున్న రెవెన్యూ, పోలీస్, జలవనరుల శాఖ అధికారులు.* _స్వర్ణముఖి నదిలో ఇసుకను తరలింపుకు అనుమతించరాదనే జిల్లా కలెక్టర్ ఆదేశాలను తుంగలో తొక్కుతున్న అధికారులు. పెళ్ళకూరు మండలం దిరసమాల, చావాలి, పుల్లూరు, కలవకూరు, ముమ్మారెడ్డిగుంట తదితర గ్రామాల పరిధిలో ఉన్న స్వర్ణముఖి నది నుంచి అనుమతులు లేకుండా పరిశ్రమలకు ఇసుకను తరలిస్తున్న మాఫియా.* నాయుడుపేట మండలం తుమ్మూరు, అన్నమేడు, మర్లపల్లి, వేముగుంటపాళెం, అయ్యప్పరెడ్డిపాళెం, కల్లిపేడు, కాపులూరు తదితర గ్రామాల పరిధిలోని స్వర్ణముఖి నది నుంచి అనుమతులు లేకుండా ట్రాక్టర్లతో పరిశ్రమలతో పాటు ఇతర రాష్ట్రాలకు మాఫీయా ఇసుకను తరలిస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతున్న వైనం. ఓజిలి మండలం జ్యోసులవారికండ్రిగ, కొత్తపేట తదితర గ్రామాల పరిధిలో ఉన్న స్వర్ణముఖి నది నుంచి రాత్రినకా పగలనకా ఇసుకను అనుమతులు లేకుండా తరలిస్తున్న మాఫీయా. స్వర్ణముఖి నది నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికి ఆ ఆదేశాలను అమలు చేయని వైనం. జిల్లా కలెక్టర్ ఆదేశాలను అధికారులు అమలు చేయకుండా ఇసుక మాఫీయతో చేతులు కలిపి అనధికారికంగా ఇసుక తరలింపు ప్రక్రియలో ప్రత్యక్ష సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు.
ఇకనైనా జిల్లా కలెక్టర్ పెళ్ళకూరు, నాయుడుపేట, ఓజిలి మండలాల అధికారుల వ్యవహార శైలిపై ప్రత్యేక దృష్టి సారించి ఇసుక మాఫీయతో చేతులు కలిపి ప్రత్యక్ష సహకారం అందిస్తున్న అధికారులపై శాఖా పరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్న ప్రజలు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు