శ్రీ శ్రీ పెద్ద పార్వతమ్మ తల్లి జాతర మరియు శ్రీ సీతారాముల స్వామి వారి గ్రామ తిరుణాల కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

శ్రీ శ్రీ పెద్ద పార్వతమ్మ తల్లి జాతర మరియు శ్రీ సీతారాముల స్వామి వారి గ్రామ తిరునాళ్ళ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి .మన న్యూస్, కావలి:పెద్దపట్టపు పాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని రూపురేఖలను పూర్తిగా మార్చేశా.*జై కావ్య,జై జై కావ్య అనే శ్లోకంతో మారు మోగిన పెద్దపట్టపు పాలెం గ్రామం.కావలి రూరల్ మండలం పెద్దపట్టపు పాలెం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద పార్వతమ్మ తల్లి జాతర మరియు శ్రీ సీతారాముల స్వామి వారి గ్రామ తిరునాళ్ళ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. పార్వతమ్మ మరియు రాములవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామి వారి, అమ్మవారి ఆశీస్సులు కావలి నియోజకవర్గ ప్రజలకు ఉండాలని కోరుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. పెద్దపట్టపు పాలెం గ్రామాన్ని దత్తత తీసుకొని రెండు సంవత్సరాల్లో గ్రామంలో అన్నీ వీధుల్లో సీసీ రోడ్లు వేయిస్తానని తెలిపారు. కరెంట్ సమస్య తలెత్తకుండా నూతన విద్యుత్ స్థంబాలు, నూతన విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని,నియోజకవర్గం లో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తానని, కావలి ని కాపు కాస్తానని తెలిపారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..