నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..
మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) నాయకపోడు కులస్థులకు తహసీల్దార్ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని దీంతో తమ విద్యార్థుల చదువులకుఆటంకాలుఏర్పడుతున్నాయని నాయకపోడు కులస్థులు రాస్తారోకో చేపట్టారు. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో బుధవారం నాయకపోడు…