

కడప జిల్లా: గోపవరం: మన న్యూస్: మే 01: బద్వేలు రూరల్ ఇన్స్పెక్టర్ యం నాగభూషణ్, ఎస్సై శ్రీకాంత్, మరియు సిబ్బంది తోటి నెల్లూరు డిస్టిక్ బోర్డర్ PP కుంట చెక్ పోస్ట్ నందు వాహనాలను తనిఖీ చేసి అనుమానాస్పద వాహనాలను యొక్క పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించి మరియు వ్యక్తుల యొక్క వివరాలు గురించి విచారించడమైనది. పత్రాలు సరిగాలేని వాహన దారులకు జరిమానా విధించడమైనది. మద్యం సేవించి వాహనాలు నడపితే కఠిన చర్యలు వుంటాయని హెచ్చరించడం జరిగింది.