మను ధర్మం వద్దు – రాజ్యాంగమే ముద్దు

మన న్యూస్:గొల్లప్రోలు మనుధర్మం వద్దు రాజ్యాంగమే ముద్ద నినాదంతో మనువాద నకళ్ళను మంటలో తగలబెట్టిన దళిత సంఘాలు, కాకినాడ జిల్లా పిఠాపురం,మనువాదులకు అనుకూలంగా మనుధర్మ శాస్త్రం తయారు చేసుకునే బడుగు బలహీనవర్గాలు, మహిళల హక్కులకు భంగం కలిగే క్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మంచి ఆలోచనచేసి 1927,, డిసెంబర్ 25 తేదిన మహారాష్ట్రఅసెంబ్లీ ఎదురుగా మనుధర్మా శాస్త్రాన్నిచితిముట్టించడం, జరిగిందని బానిసత్వం, హింసాత్మక మైన రోజు నుండి గట్టెక్కించిన రోజును గుర్తు చేసుకుంటూ బుధవారం స్థానిక రకాల పేట అంబేద్కర్ విగ్రహం వద్ద మను ధర్మ శాస్త్ర నికి సంబంధించిన కడపత్ర ఆనవాళ్లను దళిత సంఘాలు తగలబెట్టడం జరిగిందని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సాకారామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాల మహానాడు పిఠాపురం ఇంచార్జ్ వేలంగి వెంకటేష్, బహుజన పార్టీ పిఠాపురం ఇన్చార్జ్ ఖండవల్లి లావరాజు పాల్గొని ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి , మనుధర్మ శాస్త్రానికి ఆడవాళ్లు పత్రాలను మంటలో తగలబెట్టడం జరిగింది, అనంతరం వారు మీడియాతో మాట్లాడారు, సనాతన ధర్మం, అనే పేరుతో ఆర్ఎస్ఎస్ కుట్ర ఆలోచనలతో హైంద వర్గాల కు పెత్తనమే కొనసాగాలని బడుగు బలహీన వర్గాలు అణచవేతకి గురిచేయాలని సదుద్దేశంతో మళ్లీ మనుధర్మ శాస్త్రాన్ని తెరమైనదికి తెచ్చే ఆలోచన మానుకోవాలని ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న బడుగు బలహీన వర్గాలు మళ్లీ ఈ మనుధర్మ శాస్త్రం వెలుగులోకి వస్తే బడుగు బలహీన వర్గాలు పూర్వకాల పరిస్థితిలు వస్తాయని వారు అన్నారు ఈ మనుధర్మం పేరుతో పాలన విధానం ముందుకెళితే సహించబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో , డి ప్రసాద్ మాత నాగేశ్వరరావు గురుముచ్చి ఆనందరావు , శేఖర్, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    ‎తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-13‎పార్వతీపురం మన్యం జిల్లా కొత్త కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్వస్థలం అయిన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని వెంగంపల్లెలో ఉత్సాహం వెల్లివిరిసింది. గ్రామంలో చిన్నా – పెద్దా అందరూ…

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను కిర్లంపూడి లో శనివారం జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కలిశారు. ఈ సందర్భం గా జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజకీయంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

    కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    • By JALAIAH
    • September 14, 2025
    • 3 views
    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

    • By JALAIAH
    • September 14, 2025
    • 4 views
    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి