కరకగూడెం ఆశ్రమ పాఠశాలలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహణ

మన న్యూస్: కరకగూడెం, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఆశ్రమ పాఠశాలలన్నింటిలోనూ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహింపబడుతున్నటువంటి ప్రతి ఆశ్రమ పాఠశాలలో కొత్త మెనుని పాటించే అంశం విషయంలో శనివారం కరకగూడెం మండలంలోని ఆశ్రమ హై స్కూల్ చిరుమళ్ళ పాఠశాలలో కూడా కొత్త మెనూని లాంచ్ చేసే ఓరియంటేషన్ ప్రోగ్రాం నీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరినీ పాఠశాలకు పిలిచి కొత్త మెనూ యొక్క వివరాలను తెలిపి విద్యార్థులకు అందించేటటువంటి సౌకర్యాల ను పాఠశాలలో ఉన్నటువంటి అన్ని వసతుల గురించి తెలియపరచడమే కాకుండా వారి పిల్లలను ఆశ్రమ పాఠశాలలో చేర్పించడానికి కృషి చేయాలని విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం పాటుపడాలని విద్యార్థుల తల్లిదండ్రులు అందరిని కూడా పిలిచి మెనూని పూర్తిగా చెక్ చేసి అందరూ కూడా పాఠశాలలోనే భోజనం చేసే విధంగా భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు మిగతా విషయాలన్నిట్లో కూడా విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులతో పాటు డిప్యూటీ వార్డెన్ మిగతా టీచర్ లందరూ కూడా వారితో పేరెంట్స్ మీటింగ్ కండెక్ట్ చేయడం కూడా జరిగింది ఈ యొక్క కొత్త మేనూ యొక్క ఓరియంటేషన్ ప్రోగ్రాం ఇనాగరేషన్ లో భాగంగా ముఖ్య అతిథులుగా కరకగూడెం ఎంపీడీవో , ఎమ్మార్వో ఎంఈఓ, గ్రామ పెద్దలు గ్రామస్తులు అనేకమంది పాల్గొనడం తో పాటు అందరితో పాటు సహపంక్తి భోజనం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏహెచ్ఎస్ కరకగూడెం పాఠశాల హెచ్ఎం డి.నాగేశ్వర రావు, వార్డెన్ బి.శేఖర్, ఉపాధ్యాయులు గంగరాజు, సాయన్న,రామచంద్ర రావు,లింబ్య,సత్యనారాయణ,జనార్దన్,సరోజినీ, శ్రీనివాసరావు,బాలరాజు, నాగేశ్వర రావు,బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం మండలానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు పిట్లం టౌన్ ప్రెసిడెంట్ బుగుడల నవీన్ ముదిరాజ్ జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోఎమ్మెల్యే తోట…

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 8, 2025
    • 2 views
    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి