ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలి.. సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) జూలై 2:నిజాంసాగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మంగళవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు.
అనంతరం ఆమె సబ్ కలెక్టర్ మాట్లాడుతూ..ప్రజల దరఖాస్తులపై సకాలంలో స్పందన ఇవ్వడం అధికారులు నైతిక బాధ్యత.అప్రమత్తత లేకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందన్నారు ఆమె తెలియజేశారు.నిజాంసాగర్ మండల పరిధిలో మొత్తం 1,195 భూ రికార్డు సవరణ దరఖాస్తులు అందినట్లు నమోదు కాగా,ఇప్పటివరకు కేవలం 36 రైతులకు మాత్రమే నోటీసులు జారీ చేయడం గమనార్హం.అత్యధికంగా మల్లూరు గ్రామానికి చెందిన 356 దరఖాస్తులు ఉండటాన్ని సబ్ కలెక్టర్ ప్రస్తావిస్తూ, సమయపాలనపై అధికారులను ఖచ్చితంగా పాటించాలంటూ ఆదేశించారు.అధికారుల పనితీరు పట్ల సమీక్షిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా కార్యాలయ వాతావరణాన్ని మెరుగుపరచాలని సూచించారు.ఆమె వెంట తహశీల్దార్​ భిక్షపతి,ఆర్​ఐ సాయిలు,సీనియర్​ అసిస్టెంట్​ విజయ్​ కుమార్,సర్వేయర్​ శ్రీకాంత్​ తదితరులు ఉన్నారు.

  • Related Posts

    విద్యార్థుల మధ్య అమృత్ జయంతి వేడుకలు.

    మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ తనయుడు స్వర్గీయ అమృత గౌడ్ జయంతి వేడుకలు విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం స్థానిక ఆనంద నిలయం ఆవరణంలో అభివృద్ధి…

    ఘనంగా ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాలు

    మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మఖ్తల్ పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆర్య వైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సామూహిక గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శ్రీశైలం నీటి విడుదల, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆందోళనరాయలసీమ ప్రతినిధులను ‘కళ్ళులేని కబోదులు’గా న్యాయవాది కృష్ణమూర్తి ఆరోపణ

    శ్రీశైలం నీటి విడుదల, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆందోళనరాయలసీమ ప్రతినిధులను ‘కళ్ళులేని కబోదులు’గా న్యాయవాది కృష్ణమూర్తి ఆరోపణ

    ఘనంగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయులు జన్మదిన వేడుకలు

    ఘనంగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయులు జన్మదిన వేడుకలు

    పీర్లకు వెండి గుర్రం, శంకు-చక్రాలను అందించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

    పీర్లకు వెండి గుర్రం, శంకు-చక్రాలను అందించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

    మళ్లీ మళ్లీ ప్రధానమంత్రి నరేంద్రుడే! -మళ్లీ మళ్లీ నరేంద్రుడే ప్రధానమంత్రి కావాలని కనకదుర్గ దేవస్థానంలో పూజలు.

    మళ్లీ మళ్లీ ప్రధానమంత్రి నరేంద్రుడే! -మళ్లీ మళ్లీ నరేంద్రుడే ప్రధానమంత్రి కావాలని కనకదుర్గ దేవస్థానంలో పూజలు.

    సోమవారం ఉరవకొండ లోమంత్రి పర్యటన

    సోమవారం ఉరవకొండ లోమంత్రి పర్యటన

    విత్తనాలను బీజామృతం తో శుద్ధి చేయాలి – రైతు అభివృద్ధిసాధ్యం.. ఏ ఓ తిరుపతి రావు

    విత్తనాలను బీజామృతం తో శుద్ధి చేయాలి – రైతు అభివృద్ధిసాధ్యం.. ఏ ఓ తిరుపతి రావు