

- ముద్రగడ గిరిబాబు పిలుపు…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి అపురూప్ :- కాకినాడ జిల్లా ప్రత్తిపాడునియోజవర్గం లో వైసిపి రాష్ట్ర, జిల్లా, మండల అనుబంధ విభాగాల నాయకులకు, మండల అధ్యక్షులకు, జడ్పిటిసిలకు, మండల కన్వీనర్లకు, మరియు పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు,ముఖ్యనాయలకు పిలుపు బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ గ్రామ గ్రామాన ప్రచారం కార్యక్రమంలో భాగంగా 27వ తారీఖున (శుక్రవారం) ఉదయం గం 9:30 నిం.లకు జిల్లా సర్వసభ్య సమావేశం సూర్యకళా మందిర్, కాకినాడ నందు జరుగును. ఈ సమావేశంనకు ముఖ్య అతిథిగా పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్, శాసనమండలి పతి పక్ష నేత బొత్స సత్యనారాయణ పాల్గొంటారు. కావున ఈ కార్యక్రమం నకు పార్టీ ప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు లైన మీరు, తప్పక ఈ కార్యక్రమం నకు హజరు కాగలరని కోరుతున్నాను