ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ బృందం

మన న్యూస్ ,నెల్లూరు/లక్నో : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో పర్యటనకు వెళ్లిన రాష్ట్ర మంత్రి మంత్రి పొంగూరు నారాయణ బుధవారం ఉదయం బృందానికి ఘన స్వాగతం పలికిన లక్నో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సుష్మా ఖరాక్వాల్ , కమిషనర్ గౌరవ్ కుమార్. మంత్రినారాయణ తో పాటు లక్నో పర్యటన కు వెళ్లి స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు, మంగళగిరి – తాడేపల్లి కార్పొరేషన్ కమిషనర్ అలీమ్ భాష .లక్నో లో ఘన వ్యర్థాల నిర్వహణ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి బృందానికి వివరించిన కార్పొరేషన్ అధికారులు.లక్నో లో వెస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్, ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన మంత్రి నారాయణ బృందం.ఆంధ్రప్రదేశ్ ను డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ శాఖ ప్రణాళికలు.అందులో భాగంగానే ఇప్పటికే ఉన్న రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు….త్వరలో మరికొన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్న మున్సిపల్ శాఖ.ఇతర రాష్ట్రాలలో వ్యర్థాల నిర్వహణను ఏవిధంగా చేస్తున్నారో అధ్యయనం చేస్తున్న మంత్రి నారాయణ బృందం. నిన్న పూణే సమీపంలో ఉన్న పింప్రి చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పరిశీలన. నేడు లక్నో కార్పొరేషన్ పరిధిలో ఉన్న వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పరిశీలిస్తున్న మంత్రి బృందం.

  • Related Posts

    సీఎం సహాయ నిధి చెక్కులను – ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపిణీ

    మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు నియోజక వర్గంలో వివిధ గ్రామాలకు చెందిన 12 మంది సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 13,95,118 రూపాయలు విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా అందజేశారు. ప్రత్తిపాడు…

    ఏలేశ్వరం పట్టణంలో చినుకు పడితే చెరువే.

    మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం నగర పంచాయతీ అభివృద్ధి కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. పట్టణంలో చినుకుపడితే చాలు రోడ్లన్నీ చెరువులైపోతున్నాయి.ముఖ్యంగా ఏలేశ్వరం నుండి ఎర్రవరం హైవే కి వెళ్లే ప్రధాన ఆర్ అండ్ బి రహదారి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం సహాయ నిధి చెక్కులను – ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపిణీ

    సీఎం సహాయ నిధి చెక్కులను – ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపిణీ

    ఏలేశ్వరం పట్టణంలో చినుకు పడితే చెరువే.

    ఏలేశ్వరం పట్టణంలో చినుకు పడితే చెరువే.

    అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్రమం

    అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్రమం

    అయ్యా పంచాయతీ సారూ… మా కులాయి మాకు ఇప్పించండి, అంటూ ఉదయగిరిలోని ఆవుల వీధి, వారు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…

    అయ్యా పంచాయతీ సారూ… మా కులాయి మాకు ఇప్పించండి, అంటూ ఉదయగిరిలోని ఆవుల వీధి, వారు   వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…

    ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

    • By RAHEEM
    • June 25, 2025
    • 3 views
    ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…