పొక్సో కేసులో ఒకరికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష.


మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్,
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ నిందితుడికి ఐదు ఏండ్లు కఠిన కారాగార శిక్ష, రూ. 2 వేలు రూపాయలు జరిమానా విధిస్తూ కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ తీర్పు వెల్లడించినట్లు నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపారు. ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం…మహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామానికి చెందిన ఆరు సంవత్సరాల మైనర్ బాలిక పై షేక్ షాదుల్ గత 2021వ సంవత్సరం జనవరి 16 వ తేదిన మైనర్ బాలిక తల్లి దండ్రులు వ్యవసాయ పనులకు వెళ్ళిన సమయంలో బాధితురాలు గ్రామంలోని ప్రకృతి వనంలో బాధితురాలు, బాధితురాలు చెల్లెలు మరియు స్నేహితురాలీ తో ఆడుతుండగా నిందితుడు చెరుకు గడ్డ ఇస్తా అని చెప్పి బాధితురాలీని ఇంట్లోకి పిలిచి లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు.వెంటనే బాధితురాలు చెల్లెలు మరియు స్నేహితురాలు అక్క అక్క అని అరవగా నిందితుడు చెంప పై కొట్టి పారిపోయినాడు, బాధితురాలు వారి తల్లితండ్రులు వ్యవసాయ పనుల నుండి ఇంటికి రాగానే జరిగిన విషయం తల్లితండ్రులకు తెలుపగా బాధితురాలు తల్లి నిజాంసాగర్ పోలీసు స్టేషన్ వచ్చి పిర్యాదు చేయగా కేసు నమోదు చేసినారు.కేసు యొక్క సాక్ష్యాధారాలను బట్టి ఏప్రిల్ 2025 ఏప్రిల్ 10 వ తేదిన కామారెడ్డి ఫస్ట్ అడిషనల్ డిస్ట్రక్ సెషన్ జడ్జి పోక్స్ లాలాసింగ్ శ్రీనివాస్ నాయక్ నిందితునికి 5 సంవత్సరాల కటినా కారాగార జైలు శిక్ష,రూ.2000 జరిమానా విధించినట్లు తెలిపారు. బాధితురాలికి రూ.2 లక్షల నష్ట పరిహారం అందజేశారు. దీంతో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కోర్టు కానిస్టేబుల్ కిషన్, ప్రస్తుత సబ్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ లను అభినందించారు.

  • Related Posts

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఈఆర్ వో (ఓటరు నమోదు అధికారి), జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!