కాటన్ దొర విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మురాలశెట్టి
గొల్లప్రోలు మార్చి 20 మన న్యూస్ ; ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్న సర్ ఆర్థర్ కాటన్ దొర విగ్రహానికీ గోదావరి ఈస్ట్రన్ డెల్టా ప్రాజెక్టు చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.గురువారం ధవళేశ్వరం…