సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి డాక్టర్ శ్రీ లక్ష్మి
మన న్యూస్, రేణిగుంట జూలై 24:దోమ కాటు కు గురికా వద్దని తారకరామ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రెడ్డి వారి శ్రీలక్ష్మి తెలియజేశారు. బుధవారం పద్మనగర్ గ్రామం నందు డెంగ్యూ మాసో త్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం…